‘ఒక్క అవకాశం పేరుతో ముంచారు’
ఎన్నికల ముందు ఒక్క అవకాశమంటూ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును వైఎస్ జగన్మోహన్రెడ్డి నట్టేట ముంచారని మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, తెదేపా సీనియర్ నేత గౌరు ...
ఎన్నికల ముందు ఒక్క అవకాశమంటూ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును వైఎస్ జగన్మోహన్రెడ్డి నట్టేట ముంచారని మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, తెదేపా సీనియర్ నేత గౌరు ...
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తాగునీటి పథకం పనులకు బిల్లులు సకాలంలో అందించకపోవడంతో గుత్తేదారులు ఎక్కడి పనులు అక్కడే నిలిపేశారు. శ్రీసత్యసాయి జిల్లాలో ఏటా వేసవిలో నీటి ఎద్దడితో ...
మొన్నటి వరకు వచ్చిన భర్త పింఛన్ ఒక్కసారిగా ఆగిపోవడంతో ఆ కుటుంబ జీవన పరిస్థితులు దుర్భరంగా మారాయి. పక్షవాతానికి గురైన మహిళ తన భర్తతో పాటు మానసికస్థితి ...
వైకాపా సభ కోసం 7 జిల్లాల్లో బడులకు సెలవు 1,000కి పైగా విద్యాసంస్థల బస్సుల తరలింపు యాజమాన్యాలకు విద్యాశాఖ అధికారుల బెదిరింపులు 11 జిల్లాల్లోని డిపోల నుంచి ...
‘రానున్న ఎన్నికల్లో చంద్రబాబు డబ్బున్నవాళ్లకు సీట్లు అమ్ముకుంటారు. ఎన్నికల తర్వాత ఆ డబ్బుతో మూట, ముల్లె సర్దుకుని రాష్ట్రం నుంచి పారిపోతారు…’ అని విజయవాడ లోక్సభ సభ్యుడు, ...
గత ప్రభుత్వాలు వ్యవస్థలన్నింటినీ (ఆఖరికి పాలనా సంబంధిత) నిర్వీర్యం చేశాయి. స్వలాభం చూసుకుని కార్పొరేట్ సెక్టార్లను విపరీతంగా ప్రమోట్ చేశాయి. ఫలితం.. పేదల బతుకులు మారలేదు. కానీ, ...
త్రిసభ్య కమిటీ భేటీలో అంగీకరించిన రెండు రాష్ట్రాల ఈఎన్సీలు ఏపీలోని 6, తెలంగాణలోని 9 అవుట్లెట్ల నిర్వహణ బాధ్యత కృష్ణాబోర్డుదే విధివిధానాల సమీక్ష అనంతరం శ్రీశైలం, నాగార్జునసాగర్ ...
గర్భిణులు, బాలింతల ఆరోగ్య రక్షణకు ఎంతో అవసరమైన అనుబంధ పోషకాహారాన్ని వారికి అందించడంలో వైకాపా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. పోషకాహారాన్ని అందించడంలో జాప్యం ఏమాత్రం సహించరానిదంటూ ...
ముఖ్యమంత్రి జగన్ సభ కోసం ఏకంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ విషయాన్ని ఇంటర్ విద్యా మండలి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సుబ్బారావు ...
ఆడుదాం ఆంధ్రా జిల్లా స్థాయి క్రీడాపోటీలకు నకిలీ మకిలి అంటుకుంది. చిత్తూరు మెసానికల్ మైదానంలో కబడ్డీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. గురువారం జరిగిన ...
© 2024 మన నేత