మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలి
రాష్ట్రంలోని విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలని, విద్యలో నాణ్యత పెంచాలని సీఎం జగన్ ఆదేశించారు. నాణ్యమైన విద్యా హక్కు ఇప్పుడు నినాదంగా మారిందని, ప్రపంచంతో పోటీ పడకపోతే ...
రాష్ట్రంలోని విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలని, విద్యలో నాణ్యత పెంచాలని సీఎం జగన్ ఆదేశించారు. నాణ్యమైన విద్యా హక్కు ఇప్పుడు నినాదంగా మారిందని, ప్రపంచంతో పోటీ పడకపోతే ...
అబద్ధమాడినా.. అతికినట్లు ఉండాలి అంటారు. జగన్ ప్రభుత్వం అడ్డగోలుగా పచ్చి అబద్ధాలు చెబుతోంది. హైకోర్టుకూ ఇలాగే చెప్పింది. నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాల్లేవని.. నిల్వ కేంద్రాల్లో ఇసుకనే ...
సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల అమల్లో ఎలాంటి పక్షపాతం, అవినీతికి తావు లేకుండా క్షేత్ర స్థాయిలో విశేష సేవలు అందిస్తున్న వలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వం గురువారం ...
తమ గ్రామానికి ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఎవరైనా సంతోషిస్తారు. రాష్ట్ర ప్రజలు మాత్రం హడలిపోతున్నారు. సీఎం వస్తున్నారని ఉన్న కాస్త సౌకర్యాల్నీ ధ్వంసం చేస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. ప్రజల ...
రాప్తాడులో ఈ నెల 18న జరుగనున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘సిద్ధం’ సభకు రాయలసీమ జిల్లాల నుంచి లక్షలాది మంది పార్టీ శ్రేణులు హాజరుకానున్నారు. ...
సొంత పార్టీ ఎంపీలను అధినాయకత్వం చులకనగా చూస్తున్న తీరు వైకాపాలో చర్చనీయాంశమవుతోంది. వారిని పార్లమెంట్లో బిల్లులపై ఓటింగ్ సందర్భంలో తాము చెప్పినట్లు నడుచుకునే ఓటర్లుగా మాత్రమే పరిగణిస్తోంది. ...
ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు ఉన్నతంగా రాణించాలి.. పోటీ ప్రపంచంలో మేటిగా నిలబడాలి.. కార్పొరేట్ స్కూళ్లను అధిగమించేలా మార్కులు సాధించాలి.. విజ్ఞాన సముపార్జనలో ముందడుగు వేయాలి.. ఇదే లక్ష్యంతో ...
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో క్షేత్రస్థాయిలో పైరవీలు, అవినీతి అన్న వాటికి తావేలేకుండా.. కుల, మత, ప్రాంత, వర్గ తారతమ్యాలకు అతీతంగా.. ...
పిల్లర్ల దశలోనే ఆగిపోయిన ఈ నిర్మాణం కర్నూలులోని బీసీ భవన్. తెదేపా హయాంలో నగర పరిధిలో ఎకరం స్థలం కేటాయించి రూ.5 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం ...
విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి ఘరానా మోసగాళ్లు, సంస్థలు బ్యాంకులకు శఠగోపం పెట్టడం చూశాం. సీఎం జగన్ పుణ్యమా అని… ప్రభుత్వాలు కూడా బ్యాంకుల్ని మోసం ...
© 2024 మన నేత