99% హామీలు నెరవేర్చాం
మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చి ఎన్నికలకు వెళ్తున్న ఏకైక పార్టీ వైకాపా అని ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ పేర్కొన్నారు. మ్యానిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ...
మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చి ఎన్నికలకు వెళ్తున్న ఏకైక పార్టీ వైకాపా అని ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ పేర్కొన్నారు. మ్యానిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ...
సీఎం వైఎస్ జగన్ పర్యటన వివరాలను ఉన్నతాధికారులు శనివారం తెలియజేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆదివారం గన్నవరం విమానాశ్రయం నుంచి విమానంలో మధ్యాహ్నం ...
సిద్ధం సభకు సర్వం సిద్ధం అయింది. అనంతపురం జిల్లా రాప్తాడులో రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ జరగనుంది. రాయలసీమ జిల్లాల నుంచి లక్షలాది ...
రాప్తాడు వద్ద జరిగే ‘ సిద్ధం’ సభకు ప్రైవేటు పాఠశాలల బస్సులను బలవంతంగా స్వాధీనం చేసుకొన్నారు. వైకాపాకు సంబంధించిన కార్యక్రమానికి గ్రామీణ ప్రాంతాల నుంచి జనం తరలించేందుకు ...
రైతులంతా సీఎం జగన్ను పూజించాలి.. ఆయన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ మరవకూడదు’ అంటూ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. వర్షాలకు తడిసిన, రంగు మారిన, మొలకలొచ్చిన ధాన్యాన్ని పూర్తిగా ...
‘అంబేడ్కర్ విదేశీ విద్య’ పేరును ముఖ్యమంత్రి జగన్ మార్చడాన్ని ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్ సమర్థించారు. శనివారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆయన మీడియాతో ...
కులవృత్తులను నమ్ముకుని బతుకు బండిని లాగే పేదలపై ముఖ్యమంత్రి జగన్ పగపట్టినట్టు వ్యవహరిస్తున్నారు. గద్దెనెక్కిన నాటి నుంచి కుల వృత్తుల స్వయం ఉపాధికి ఏ మాత్రం అదరవు ...
సీఎం సభ ప్రయాణికులకు శాపంగా మారింది. అనంతపురం జిల్లాలోని రాప్తాడులో వైకాపా ఆదివారం నిర్వహిస్తున్న ‘సిద్ధం’ సభ కోసం ఆర్టీసీ యాజమాన్యం ఏకంగా 3వేల బస్సులను కేటాయించింది. ...
తెలుగుదేశం పార్టీ 41 ఏళ్ల చరిత్రలో ఘోర పరాభవమిది. పార్టీ స్థాపించిన తర్వాత తొలిసారిగా రాజ్యసభలో ప్రాతినిధ్యాన్ని కోల్పోతోంది. రాజ్యసభలో రాష్ట్ర కోటాలో ఏప్రిల్ 2 నాటికి ...
మండలంలోని గోవిందవాడలో శుక్రవారం అధికారులు, స్థానిక ఎమ్మెల్యే లేకుండానే వైకాపా సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి, ఆ పార్టీ నాయకులు లబ్ధిదారులకు జగనన్న ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్ పత్రాలు ...
© 2024 మన నేత