Tag: AP CM ys jagan mohan reddy

ఉత్తరాంధ్రంటే… ఉత్తదనుకుంటివా?

ఉత్తరాంధ్రకు జగన్‌ సర్కారు ఐదేళ్లలో ఉత్తి చేతులు చూపింది. ఈ ప్రాంతానికి చెందిన ఒక్క సాగునీటి ప్రాజెక్టునూ పూర్తి చేయలేకపోయింది. వెనకబడిన జిల్లాలకు సాగునీటి ప్రాజెక్టులే కీలకాధారం. ...

పాత్రికేయులపై దాడి జగన్‌ నియంతృత్వానికి నిదర్శనం : జేసీ

ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటున్న పాత్రికేయులపై వైకాపా శ్రేణులు దాడి చేయడం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నియంతృత్వానికి నిదర్శనమని తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం ...

పత్రికలపై పగబట్టిన వైకాపా

జగన్ ఏలుబడిలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాలతో పాటు పత్రికా స్వేచ్ఛపైనా ఎన్నడూ లేనంత అత్యంత హింసాత్మక, తీవ్ర దాడి జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ ...

పంచాయతీలకు ఉరేసిన జిత్తులమారి జగన్‌

ఊసరవెల్లి తన భద్రత కోసం రంగులు మారుస్తుంది. జగన్‌ మాత్రం ప్రజలను, వ్యవస్థలను నాశనం చేసేందుకు అనుక్షణం ఒక కొత్త రంగు పులుముకుంటూనే ఉంటారు. గత పాలకులపై ...

అరాచకాలు, అల్లర్లకు సిద్ధం అయ్యారు

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని వైకాపా ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు అవకాశాలు అల్లంత దూరంలో కూడా కనిపించడం లేదు. దీంతో ఎలాగైనా గెలవాలనే ...

చంద్రబాబు, లోకేష్‌​ కుర్చీలను ఎప్పుడో మడతపెట్టేశాం: పేర్ని నాని

2019లో చంద్రబాబు, లోకేష్‌​ కుర్చీలను మడతపెట్టేశామని అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. 2024లో కూడా మళ్లీ వాళ్ల కుర్చీలు మడతపెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారని ...

జగన్‌కు సవాలు విసిరే అర్హత నీకు ఎక్కడిది?

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సవాలు విసిరే అర్హత చంద్రబాబుకు లేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. సీఎం ...

సీఎం సాయం.. శరవేగం

మరోసారి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. సిద్ధం సభ కోసం ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటించారు. ఈ క్రమంలో ...

5 ఏళ్లలో.. బటన్‌ నొక్కింది రెండుసార్లే

పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు చెల్లించేందుకు జగన్‌ ప్రభుత్వం ఎంత మాత్రం ఆసక్తి చూపడం లేదు. జగన్‌ అయిదేళ్ల పాలనలో పరిశ్రమల కోసం బటన్‌ నొక్కింది ఒకటిరెండు సార్లు మాత్రమే. ...

‘సీమ’లో జనసముద్రం

రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద ప్రజా సభగా రాప్తాడు సిద్దం సభ నిలిచింది. వైఎస్‌ జగన్‌ వస్తే ప్రభంజనమేనని మరోసారి ప్రజలు చాటి­చెప్పారు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాల్లో ...

Page 6 of 9 1 5 6 7 9

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.