Tag: AP CM ys jagan mohan reddy

కేంద్రం కాదన్నా.. జగన్‌ దొంగదెబ్బ!

పంచాయతీల నిధులు లాగేసుకోడానికి జగన్‌ ప్రభుత్వ దొంగాట కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను భేఖాతరు చేస్తూ ఆర్థిక సంఘం నిధులను గంపగుత్తుగా వెనక్కి తీసుకునేలా వైకాపా సర్కార్‌ ...

జగనన్న మంకు‘పట్టు’!

రైతులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని ఎన్నికల సమయంలో జగన్‌ ప్రగల్భాలు పలికారు. అధికారం చేపట్టాక వారి విషయాన్నే మరచిపోయారు. పట్టు రైతులకు పథకాలు ఎత్తేశారు. రాయితీలకు కోత ...

పక్క పార్టీలదైతే పీకేయ్‌.. మనదైతే ఉంచేయ్‌!

విశాఖ విమానాశ్రయం నుంచి చినముషిడివాడ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న తెదేపా ఫ్లెక్సీలు, జెండాలను పట్టణ ప్రణాళిక సిబ్బంది, పోలీసులు ఇటీవల తొలగించారు. ప్రత్యేకించి గోపాలపట్నం సమీపంలోని ...

జనం డబ్బుతో జగన్‌ డాబు

ఆర్టీసీ నడుపుతున్న కాలంచెల్లిన డొక్కు బస్సులతో నాలుగున్నరేళ్లుగా ప్రజలు నరకం చూస్తున్నారు. బస్సులు రన్నింగ్‌లో ఉండగానే స్టీరింగ్‌లు, చక్రాలు, యాక్సిల్స్‌ ఊడిపోవడం, గమ్యస్థానానికి చేరకముందే మార్గమధ్యలో ఆగిపోవడం, ...

జగన్‌ ప్రభుత్వ పరపతి ఢమాల్‌

జగన్‌ ప్రభుత్వ పరపతి మట్టికొట్టుకుపోయింది. ముఖ్యమంత్రిగా ఆయన పాలనాతీరుపై గుత్తేదారులకు పూర్తిగా నమ్మకం పోయినట్టుంది. ఏటా వేల కోట్ల బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నామంటూ జగన్‌ చాటింపు వేసుకోవడమేగానీ.. సంక్షేమ, ...

జగన్‌.. మా ఇంటికి దారేది?

ఇంటి పట్టాల ఉత్తుత్తి రిజిస్ట్రేషన్లతో పేదల్ని అయోమయానికి గురిచేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్‌. కన్వీనియన్స్‌ డీడ్‌ రూపంలో జరుగుతున్న ఈ రిజిస్ట్రేషన్ల వల్ల లబ్ధిదారులకు ఎలాంటి ప్రయోజనం లేకపోయినా ...

పేదల సాక్షిగా పచ్చి అబద్ధాలు!

పేదల సాక్షిగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అలవోకగా పచ్చి అబద్ధాలను చెప్పారు. ఒంగోలులో నివాస స్థల పట్టాల పంపిణీపై హైకోర్టులో వైసీపీ నేత పిల్‌ వేయగా, చంద్రబాబే కోర్టుకు ...

అంతరాలు అంతం

పేదలకో న్యాయం.. పెద్దవారికి మరో న్యాయం అనే విధానాన్ని సమూలంగా మారుస్తూ 58 నెలలుగా మనందరి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. పేదలకు ...

ఇళ్ల పట్టాల్లో చారిత్రక ఘట్టం

పేదల సొంతింటి కలను నెరవేరుస్తూ 31.19 లక్షల ఇళ్ల పట్టాలు అందించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మరో చరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుడుతోంది. దేశంలోనే తొలిసారిగా ...

సార్వత్రిక ఎన్నికల వేళ.. సీఎం కోసం రెండు కొత్త హెలికాప్టర్లు

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనల కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు సరికొత్త హెలికాప్టర్లను సమకూర్చుకుంటోంది. వీటిలో ఒకటి విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో, మరొకటి ...

Page 5 of 9 1 4 5 6 9

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.