16న వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ప్రకటన
పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎన్నికల సమర భేరి మోగించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ...
పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎన్నికల సమర భేరి మోగించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ...
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 12వ జాబితా విడుదల చేసింది. రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జీలను ప్రకటిస్తూ మంగళవారం ...
వైసిపి (యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ) ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టి13 విజవంతంగా పూర్తీ చేసుకోని 14 వ సంవత్సరం లోకి అడుగు ...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం విజయవాడ పర్యటన ముగించుకొని తిరిగి వెళ్తున్న సమయంలో బాధితులకు ఆపన్నహస్తం అందించారు. ఆర్థిక సహాయం కోరుతూ బాధితులు వినతులు అందించగా.. వారికి ...
‘వరదలొచ్చిన ప్రతిసారి విజయవాడలోని కృష్ణలంక ప్రాంతమంతా మునిగిపోయేది. ఎన్నో ఏళ్లుగా వరదలు వస్తున్నా పేదలను ఎవరూ పట్టించుకోలేదు. గోడను కట్టించలేదు. మీ బిడ్డ ప్రభుత్వం పేదల బాధలను ...
ఖాతాలో డబ్బు లేకుండా చెక్కు ఇవ్వడం.. మోసం చేయడమే. అచ్చంగా ఇలాంటి పనే ముఖ్యమంత్రి జగన్ చేశారు. చరిత్రలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా బడ్జెట్ రిలీజ్ ...
చంద్రబాబు ఇప్పుడు మూడు పార్టీలతో పొత్తు అంటున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ‘ఈ మూడు పార్టీలు 2014లో కూడా ఇలాగే కలిసి మీటింగ్లు పెట్టి, ప్రజలకు ...
పల్లెసీమలను నాశనం చేస్తున్న సీఎం జగన్ మొండి వైఖరి నశించాలని, రానున్న ఎన్నికల్లో వైకాపాను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నామని పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్రప్రసాద్ స్పష్టం చేశారు. ...
అతి తెలివితేటలు ప్రదర్శించడంలో జగన్ ప్రభుత్వాన్ని మించినవారు ఉండరేమో. ముఖ్యమంత్రి తమకు ఇచ్చిన హామీ మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలంటూ పొరుగు సేవల విధానంలో ...
పులివెందుల పట్టణం రాష్ట్రానికే ఆదర్శమని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. వైయస్ఆర్ జిల్లా పులివెందులలో రూ.861.84 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ...
© 2024 మన నేత