నేడు వైఎస్సార్సీపీ అభ్యర్థుల ప్రకటన
వచ్చే శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే వైఎస్సార్సీపీ అభ్యర్థులను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శనివారం ప్రకటించనున్నారు. ఈ మేరకు సీఎం ఉదయం 10.45 ...
వచ్చే శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే వైఎస్సార్సీపీ అభ్యర్థులను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శనివారం ప్రకటించనున్నారు. ఈ మేరకు సీఎం ఉదయం 10.45 ...
విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలసిన మన మడకశిర నియోజకవర్గ ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ డాక్టర్ ఎం ...
తాడిపత్రి మండలంలోని సజ్జలదిన్నె వద్ద ఇంటి స్థలం మంజూరైంది. నీరు, విద్యుత్తు వసతిని అధికారులు కల్పించారు. ప్రభుత్వం నుంచి దాదాపు రూ. 2 లక్షల వరకూ ఇంటి ...
ఏపీ సీఎం జగన్ ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఒంగోలు నియోజకవర్గంలోని పేదలకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. 21 వేల మందికి తొలిదశలో ఇళ్ల పట్టాలు పంపిణీ ...
రాష్ట్రవ్యాప్తంగా బైబై బాబూ..! అంటూ బీసీలు ‘‘సిద్ధం’’ అవుతున్నారు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు చంద్రబాబును ఛీకొట్టగా తమను సామాజికంగా, రాజకీయంగా అక్కున చేర్చుకున్న వైఎస్సార్ ...
‘సీఎం జగన్ ఇళ్లపట్టాల పంపిణీకి ఒంగోలు వస్తున్నారు. డ్వాక్రా మహిళలంతా రావాల్సిందే. రానంటే కుదరదు. స్థలం రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారైతే భార్యా భర్తలిద్దరూ హాజరుకావాలి’ అంటూ డ్వాక్రా ...
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు అనంతపురం జిల్లా రాప్తాడులో ఆదివారం నిర్వహించిన ‘సిద్ధం’ సభ సోషల్ మీడియా (సామాజిక ...
అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభకు వైకాపా నాయకులతో పాటు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది జనాల్ని బలవంతంగా తీసుకొచ్చారు. సీఎం జగన్ ప్రసంగం ప్రారంభం కాకముందే ...
నాడు-నేడు పనులు పూర్తి చేయకుండానే పాఠశాలల రూపురేఖలు మారిపోయాయని అబద్ధాలు ప్రచారం చేయడంలో సీఎం జగన్ గోబెల్స్ను మించిపోయారు. భారీ హోర్డింగ్లతో ప్రచారం ఊదరగొడుతున్నారు. కార్యక్రమం ప్రారంభించి ...
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో రోజురోజుకూ నైరాశ్యం పెరిగిపోతోంది. ఏ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారన్నదానిపై అందరిలోనూ సందేహం వ్యక్తమవుతోంది. పొత్తులపైనా నిర్దిష్ట నిర్ణయం జరగక దిగువ ...
© 2024 మన నేత