దద్దరిల్లిన సభ
నిత్యావసరాల ధరల పెరుగుదలపై తెదేపా వాయిదా తీర్మానం తిరస్కరించిన స్పీకర్ చర్చకు పట్టుబడుతూ తెదేపా సభ్యుల తీవ్ర నిరసన కాగితాలు చింపి స్పీకర్పై విసిరిన సభ్యులు ఇలా ...
నిత్యావసరాల ధరల పెరుగుదలపై తెదేపా వాయిదా తీర్మానం తిరస్కరించిన స్పీకర్ చర్చకు పట్టుబడుతూ తెదేపా సభ్యుల తీవ్ర నిరసన కాగితాలు చింపి స్పీకర్పై విసిరిన సభ్యులు ఇలా ...
రెవెన్యూ రాబడులు అంతంతమాత్రమే కేటాయింపులు పెరగడం అనుమానమే వైకాపా ప్రభుత్వం బుధవారం ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ సమర్పించబోతోంది. సుమారు రూ. 2.80 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ...
రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావట్లేదు ఉపాధి అవకాశాలు దొరకట్లేదు మొర్రో.. అని ఓ పక్కనుంచి మొత్తుకుంటుంటే.. మరోపక్క ఏపీలోని ఏకైక అతిపెద్ద పరిశ్రమ.. విశాఖపట్నం స్టీలు ప్లాంటును ...
రూ.10.21 లక్షల కోట్లు దాటిన రాష్ట్ర రుణం దీన్ని తీర్చాల్సిన భారం ప్రజలదే రాబడి పెంచుకునేందుకు పదేపదే పన్నులు మోపిన జగన్ ఐదేళ్లలో రూ.1.08 లక్షల కోట్లు ...
మొన్నటి వరకు వచ్చిన భర్త పింఛన్ ఒక్కసారిగా ఆగిపోవడంతో ఆ కుటుంబ జీవన పరిస్థితులు దుర్భరంగా మారాయి. పక్షవాతానికి గురైన మహిళ తన భర్తతో పాటు మానసికస్థితి ...
జిల్లా స్థాయిలో జరిగే ఆడుదాం ఆంధ్రా క్రీడలు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. ఒక పద్ధతి అంటూ లేదు. ఇందులో తమ జట్టు కు అన్యాయం జరిగింది… అంటూ యాడికి ...
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ)పై వైకాపా రాజకీయ స్వారీ చేస్తోంది. ఏసీఏలో అవినీతి జరిగిందంటూ బెదిరింపులతో పాత సభ్యులను ఇప్పటికే బయటకు పంపింది. ఎంపీ విజయసాయిరెడ్డి బంధుగణం, ...
హైదరాబాద్ బాచుపల్లిలో గంజాయి సరఫరా చేస్తూ ఏపీకి చెందిన ఇద్దరు పోలీసులు పట్టుబడటంపై తెదేపా అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. గడిచిన నాలుగున్నరేళ్లగా రాష్ట్రం అభివృద్ధిలో ...
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజున ఉదయం 10 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఆయన ప్రసంగం ...
ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత షర్మిల దూకుడు పెంచారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం పోరాడాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నిర్ణయం ...
© 2024 మన నేత