ఆశాలపై పోలీసుల నిర్బంధకాండ!
డిమాండ్ల సాధనకు ఉద్యమబాట పట్టిన ఆశా కార్యకర్తలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. నిరసన తెలిపేందుకు వస్తున్న మహిళలను ఈడ్చిపడేశారు. దుస్తులు ఊడిపోతున్నా కనీస స్పృహ లేకుండా బస్సుల్లోకి ...
డిమాండ్ల సాధనకు ఉద్యమబాట పట్టిన ఆశా కార్యకర్తలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. నిరసన తెలిపేందుకు వస్తున్న మహిళలను ఈడ్చిపడేశారు. దుస్తులు ఊడిపోతున్నా కనీస స్పృహ లేకుండా బస్సుల్లోకి ...
జగన్ ప్రభుత్వం ఏడాదిలో 341 రోజులు అప్పులు చేస్తూనే ఉంది. రిజర్వుబ్యాంకు ఇచ్చిన రకరకాల వెసులుబాట్లు వినియోగించుకుంది.. అందుకోసం ఏకంగా రూ. 149 కోట్ల మేర వడ్డీలు ...
రాజ్యసభ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ జారీకానుంది. తెలంగాణలో మూడు, ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నోటిఫికెషన్ విడుదలైతే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం ...
వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటిసారి అరకొర పోస్టులతో డీఎస్సీ ప్రకటన జారీ అయింది. అధికారం చేపడితే మెగా డీఎస్సీ కింద 26 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు ...
విశ్వవిద్యాలయాలకు సాధారణంగా గవర్నర్ కులపతి(ఛాన్స్లర్)గా ఉంటారు.. కానీ, ఇప్పుడు రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) కులపతిగా ముఖ్యమంత్రి వ్యవహరించేలా రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయడంపై ...
అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో టెంకాయ కొడితేనే చిత్తశుద్ధి అంటారని చెప్పిన జగన్కు డీఎస్సీ ప్రకటించాలని తెలియలేదా? ఎన్నికల ముందు నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు మెగా డీఎస్సీ, ఏటేటా ...
పేదల ఇళ్ల నిర్మాణానికి జగన్ అధికారం చేపట్టాక రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ద్వారా ఇప్పటివరకు రూ.21,412 కోట్లు ఖర్చు పెట్టినట్టు బడ్జెట్ లెక్కలు చెబుతున్నాయి. ఇందులో రాష్ట్ర ...
►ఏపీ శాసనసభ రేపటికి వాయిదా. ►శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి గుడివాడ అమర్నాథ్ ►శాసన మండలి రేపటికి వాయిదా. ►అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన ...
చేయగలిగిందే చెప్పాం.. చెప్పింది చేశాం: శాసనసభలో సీఎం జగన్ ఆర్థిక సంక్షోభం, కోవిడ్ను దీటుగా ఎదుర్కొన్నాం సవాళ్లకు ఎదురొడ్డి ప్రజలకు అండగా నిలిచాం.. 99 శాతం హామీలను ...
రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిన ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు జమ చేయాలని సర్పంచులు చేస్తున్న ఆందోళన అసెంబ్లీని తాకింది. పోలీసు వ్యూహాలను, వలయాన్ని ఛేదించుకుని సర్పంచులు భారీగా ...
© 2024 మన నేత