‘దళిత ద్రోహి జగన్కు గుణపాఠం నేర్పాలి’
దళిత ద్రోహి సీఎం జగన్ దుర్మార్గపాలనను అంతమొందించేందుకు దళితులంతా సంఘటితంగా పనిచేయాలని మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు పిలుపు నిచ్చారు. ముందుగా తెదేపా ...
దళిత ద్రోహి సీఎం జగన్ దుర్మార్గపాలనను అంతమొందించేందుకు దళితులంతా సంఘటితంగా పనిచేయాలని మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు పిలుపు నిచ్చారు. ముందుగా తెదేపా ...
దేశంలో మరెక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు కేవలం ఏపీలోనే అమలవుతున్నాయని, ఆ సంక్షేమ ఫలాలు మరోసారి పేదలకు దక్కాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ...
జగన్ సీఎం అయ్యాకే పేదల జీవితాల్లో మార్పు వచ్చిందని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. బుధవారం 50వ డివిజన్లోని 68వ సచివాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన డాక్టర్ ...
పాదయాత్ర సమయంలో చిట్టూరు, తరిమెల గ్రామాల ప్రజలకు ఇచ్చిన మాటను అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకున్నారని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, తాడిపత్రి ...
చంద్రబాబు, పవన్ కల్యాణ్తో షర్మిల చేతులు కలపడం దురదృష్టకరమని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి వల్లే ఎక్కువ సాగునీటి జలాలు ఏపీకి ...
అధికారంలో ఉన్నన్నాళ్లూ దోపిడీ, దౌర్జన్యాలతో రెచ్చిపోయిన జేసీ సోదరులు ఇంకా ఆటవిక సంస్కృతిని కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని సజ్జలదిన్నె గ్రామంలో సోమవారం ఆయన ...
నమ్మిన వారికి వెన్నుపోటు పొడిచే టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు రాబోవు ఎన్నికలే చివరివి కానున్నాయని అనంతపురం పార్లమెంట్, ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు ఎం.శంకరనారాయణ, ...
రాష్ట్ర ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న పెద్దమనిషి ఉమ్మడి అనంతపురం జిల్లా వైకాపా బాధ్యతలు చూస్తున్నారు. ఇటీవల అనంత నగరానికి వచ్చినప్పుడు రాప్తాడు, తాడిపత్రి ప్రజాప్రతినిధులతో పాటు ...
తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా త్వరలో ‘జేసీ’ అభివృద్ధి అజెండా అమలు చేస్తామని జేసీ ప్రభాకర్రెడ్డి అన్నారు. యువ చైతన్యరథం బస్సుయాత్ర ముగింపు సందర్భంగా బుధవారం యాడికిలో భారీ ...
తొలిసారిగా ఓటు వేయబోతున్నామని, మా తొలి ఓటు తెదేపాకే వేసి గెలుపునకు కృషి చేస్తామని కళాశాల విద్యార్థులు స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం అనంతపురం నగరంలో ప్రైవేటు ...
© 2024 మన నేత