Tag: anantapur politica news

జగనన్న సందేశం ప్రజల్లోకి తీసుకెళ్దాం

రాప్తాడులో ఆదివారం జరిగిన సిద్ధం సభలో సీఎం జగనన్న ఇచ్చిన సందేశాన్ని సమష్టిగా ప్రజల్లోకి తీసుకెళదామని పార్టీ శ్రేణులకు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ...

ఫ్యాను రెక్కలు విరిచేందుకు ప్రజలు సిద్ధం

రాష్ట్రంలో ఫ్యాను రెక్కలతో పాటు జగన్‌మోహన్‌రెడ్డి పెడరెక్కలు విరచడానికి అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత పేర్కొన్నారు. సోమవారం ...

సిద్ధం.. రోజంతా నరకం

జగనన్న ఎక్కడికెళ్లినా ఆ జిల్లావాసులకు ఆరోజు నరకమే అన్నది నిర్వివాదాంశం. రోడ్డు మధ్యలో బారికేడ్లు, ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు, షాపుల మూసివేత, చెట్ల నరికివేత వంటి వాటితో ...

జగన్‌ సిద్ధం అన్నారు.. జనం పరుగు తీశారు

అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభకు వైకాపా నాయకులతో పాటు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది జనాల్ని బలవంతంగా తీసుకొచ్చారు. సీఎం జగన్‌ ప్రసంగం ప్రారంభం కాకముందే ...

ప్రైవేటు బడి బస్సులపై అధికార హుకుం

రాప్తాడు వద్ద జరిగే ‘ సిద్ధం’ సభకు ప్రైవేటు పాఠశాలల బస్సులను బలవంతంగా స్వాధీనం చేసుకొన్నారు. వైకాపాకు సంబంధించిన కార్యక్రమానికి గ్రామీణ ప్రాంతాల నుంచి జనం తరలించేందుకు ...

టీడీపీలో టికెట్ల బేరం!

ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు అధిష్టానం తీరుపై కుతకుత ఉడికిపోతున్నారు. అధికార పార్టీ దూకుడు మీద ఉండగా.. టీడీపీ అసలు అభ్యర్థులనే ప్రకటించకుండా జాప్యం ...

అధికారుల తీరుతోనే ఓట్ల గల్లంతు

రాష్ట్రంలో ఓట్ల గోల్‌మాల్‌లో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులే కీలకంగా వ్యవహరించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. సోమవారం అనంతపురం జిల్లా కేంద్రంలోని నీలం రాజశేఖర్‌రెడ్డి భవనంలో ...

Page 2 of 2 1 2

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.