వైకాపాకు ఓటు వేయకపోతే పథకాలు ఆపేస్తాం
తాడిపత్రిలో వాలంటీర్ల హెచ్చరికలు మొన్నటివరకు ఓటర్ల జాబితాపై కుట్రలు చేసిన వైకాపా నాయకులు ఇప్పుడు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఇందుకోసం వాలంటీర్లను రంగంలోకి దింపారు. ఓటరు సర్వే ...
తాడిపత్రిలో వాలంటీర్ల హెచ్చరికలు మొన్నటివరకు ఓటర్ల జాబితాపై కుట్రలు చేసిన వైకాపా నాయకులు ఇప్పుడు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఇందుకోసం వాలంటీర్లను రంగంలోకి దింపారు. ఓటరు సర్వే ...
బీసీల ఓట్లు దండుకుని నట్టేట ముంచిన నమ్మక ద్రోహి జగన్ అని రాప్తాడు నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు. బీసీలపై హత్యలు, అత్యాచారాలు, ...
అనంతపురం జిల్లా తాడిపత్రి పురపాలికలోని పలు వార్డుల్లో ఓటరు తుది జాబితా పరిశీలనలో వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు తెలుసుకుంటున్నారు. వాలంటీర్లు ఎన్నికలకు సంబంధించిన విషయాల్లో ...
గుంతకల్లు నియోజకవర్గ చరిత్ర లోనే ఎన్నడూ లేని విధంగా జగనన్న ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరుగుతుంటే ప్రతిపక్ష నాయకులు ఎందుకు కడుపుమంటతో రగిలిపోతున్నారో అర్థం కావడం లేదని ...
గత నాలుగున్నరేళ్లుగా విస్తారమైన వర్షాలతో భూగర్భజలాలు గణనీయంగా పెరిగి ఉమ్మడి జిల్లా పరిధిలో వాల్టా చట్టం పరిధిలోని గ్రామాల సంఖ్య పూర్తిగా తగ్గింది. 2014–2018 మధ్య చంద్రబాబు ...
జిల్లా స్థాయిలో జరిగే ఆడుదాం ఆంధ్రా క్రీడలు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. ఒక పద్ధతి అంటూ లేదు. ఇందులో తమ జట్టు కు అన్యాయం జరిగింది… అంటూ యాడికి ...
మాదిగలపై వివక్ష చూపే పార్టీలకు మాదిగలంతా ఏకమై రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని ఐక్య సంఘాల నాయకులు పేర్కొన్నారు. మాదిగ సమ్మేళనంలో భాగంగా బుధవారం నగరంలోని ...
అహింసా, సత్యాగ్రహాలే ఆయుధాలుగా దేశానికి స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు అందించిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ ఆశయ సాధన సీఎం వైఎస్ జగన్తోనే సాధ్యమని వైఎస్సార్సీపీ అనంతపురం పార్లమెంట్ ...
పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి రంగంలో రూ.22,302 కోట్లతో ప్రాజెక్టుల నిర్మాణం కోసం వివిధ సంస్థలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) అనుమతించింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు ...
అనంతపురం జిల్లాలో సిమెంట్ కంపెనీ పెడతామని వైఎస్ సన్నిహితుడు పెన్నా సిమెంట్స్ అధినేత ప్రతాప్రెడ్డి అప్పటి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. అమాయక నిరుపేద, బడుగు రైతులను మోసం ...
© 2024 మన నేత