Tag: .Anantapur district

అన్నింటికీ అనుమతి తప్పనిసరి

సార్వత్రిక ఎన్నికల ప్రచారం, వాహనాలు, ప్రచార సామగ్రి రవాణాకు ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు తప్పనిసరిగా అనుమతులు పొందాలని కలెక్టర్‌ ఎం.గౌతమి స్పష్టం చేశారు. అన్ని శాఖల ...

అనంతపురం లో ప్రారంభమైన కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం

న్యాయసాధన సభ పేరుతో కాంగ్రెస్‌పార్టీ సోమవారం అనంతపురం జిల్లా కేంద్రంలోని జూనియర్‌ కళాశాల మైదానంలో భారీ బహిరంగసభ నిర్వహించింది. కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. వామపక్షపార్టీలు కాంగ్రెస్‌కు ...

పాత్రికేయులపై దాడి జగన్‌ నియంతృత్వానికి నిదర్శనం : జేసీ

ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటున్న పాత్రికేయులపై వైకాపా శ్రేణులు దాడి చేయడం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నియంతృత్వానికి నిదర్శనమని తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం ...

సీఎం పర్యటన సాగేదిలా..

సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన వివరాలను ఉన్నతాధికారులు శనివారం తెలియజేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆదివారం గన్నవరం విమానాశ్రయం నుంచి విమానంలో మధ్యాహ్నం ...

అన్ని స్థానాల్లో తెదేపా జెండా ఎగరేస్తాం

వచ్చే ఎన్నికల్లో శ్రీ సత్యసాయి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తెదేపా జెండా ఎగరవేస్తామని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం రామగిరి మండలం వెంకటాపురం ...

‘సిద్ధం’ సభకు వలంటీర్లుగా ముందుకొచ్చిన విద్యార్థులు

రాప్తాడులో ఈ నెల 18న జరుగనున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘సిద్ధం’ సభకు రాయలసీమ జిల్లాల నుంచి లక్షలాది మంది పార్టీ శ్రేణులు హాజరుకానున్నారు. ...

క్రైస్తవులను మోసగించిన జగన్‌

ఒక్క ఛాన్స్‌ ఇవ్వండంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో క్రైస్తవులందరినీ నట్టేట ముంచారని క్రిస్టియన్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు స్వామిదాస్‌ ఆరోపించారు. మంగళవారం తెదేపా జిల్లా ...

జగనన్నతోనే విద్యా సాధికారత

టీడీపీ హయాంలో పూర్తిగా నిర్వీర్యమైన విద్యావ్యవస్థను అధికారం చేపట్టగానే గాడిలో పెట్టిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే విద్యా సాధికారిత సాధ్యమని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు. ...

వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. పాలిటెక్నిక్‌ విద్యార్థులకు శాపం

గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య అందించేందుకు రాయదుర్గం వాల్మీకినగర్‌లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల వైకాపా పాలకుల నిర్లక్ష్యపు నీడలో కొట్టుమిట్టాడుతోంది. పూర్తి చేసుకున్న ...

అరకొర పోస్టులతో డీఎస్సీ

వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటిసారి అరకొర పోస్టులతో డీఎస్సీ ప్రకటన జారీ అయింది. అధికారం చేపడితే మెగా డీఎస్సీ కింద 26 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు ...

Page 1 of 3 1 2 3

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.