విద్యుత్ షాక్తో రైతు మృతి చెందాడు
యల్లనూరు: యల్లనూరు మండలం గొడ్డుమర్రిలో జరిగిన ఈ విషాద ఘటనలో కౌలు రైతు రమేష్ (29) విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల కథనం ప్రకారం.. గొడ్డుమర్రికి చెందిన ...
యల్లనూరు: యల్లనూరు మండలం గొడ్డుమర్రిలో జరిగిన ఈ విషాద ఘటనలో కౌలు రైతు రమేష్ (29) విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల కథనం ప్రకారం.. గొడ్డుమర్రికి చెందిన ...
గోరంట్ల సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఇటీవలే ప్రసవించిన బాలిక రక్తస్రావం ఆగకపోవడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. స్థానికంగా సరైన వైద్యం అందకపోవడంతోనే తన బిడ్డ మృతి ...
టెక్సాస్లోని ఓ షాపింగ్ సెంటర్ పార్కింగ్ స్థలంలో చిన్న విమానం కూలిపోయి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.వాషింగ్టన్ : అమెరికాలోని ఓ ...
హిందూపురం పట్టణంలో కారు ప్రమాదంలో మున్సిపల్ కార్మికుడు మృతి చెందిన విషాద సంఘటన చోటుచేసుకుంది. మున్సిపల్ వాటర్ సప్లై విభాగంలో ఉద్యోగం చేస్తున్న తాహిర్ (24) కొట్నూర్ ...
కలెక్టర్ ఎం.గౌతమి మాట్లాడుతూ రోడ్డు భద్రతా నిబంధనలపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని, వాహన చోదకులకు భద్రతా ప్రమాణాలపై సరైన అవగాహన లేకపోవడం వల్లే ప్రమాదాలు పెరుగుతున్నాయన్నారు. ...
అనంతపురం నగరంలోని శ్రీకంఠం సర్కిల్ పరిసర ప్రాంతాల్లోని ఐడీబీఐ ప్రైవేట్ బ్యాంకులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో బ్యాంకు కార్యాలయంలోని సామాగ్రి దగ్ధమైంది. అగ్నిప్రమాదంలో ...
పుట్లూరు: మండలంలోని అరకటివేముల గ్రామానికి చెందిన సుబ్బలక్ష్మి(42) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భర్త కుమార్ మద్యానికి బానిసై పనిలేకుండా తిరుగుతున్నాడని ...
© 2024 మన నేత