ఫ్యాన్ ఎలా తిరుగుతుందో చూస్తాం!
సిటింగ్లైన తమకే ఎసరు పెట్టారన్న కోపం… తమను కాదని స్థానికేతరుల్ని తెచ్చారన్న ఉక్రోషం… సమన్వయకర్తలుగా నియమించి.. ఆశలు కల్పించి… సీట్లని మాత్రం వేరేవారికి ఇచ్చారన్న అసంతృప్తి… వ్యతిరేతక ...
సిటింగ్లైన తమకే ఎసరు పెట్టారన్న కోపం… తమను కాదని స్థానికేతరుల్ని తెచ్చారన్న ఉక్రోషం… సమన్వయకర్తలుగా నియమించి.. ఆశలు కల్పించి… సీట్లని మాత్రం వేరేవారికి ఇచ్చారన్న అసంతృప్తి… వ్యతిరేతక ...
అమరావతి: రాష్ట్రంలో 144 సెక్షన్ అమలవుతోంది .ఎలాంటి కార్యక్రమం అయినా అనుమతులు తీసుకోవాల్సిందే.సువిధ యాప్ ద్వారా అనుమతులు తీసుకోవాలి.ఇప్పటి వరకు 392 దరఖాస్తులు పరిష్కరించాం. వాలంటీర్లు, ఒప్పంద ...
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పార్లమెంటు పరిధిలోని ధర్మవరం అసెంబ్లీ సీటుపై పీటముడి వీడడం లేదు. ఈ సీటును కూటమిలో ఏ పార్టీకి కేటాయిస్తారు.. అభ్యర్థి ఎవరన్న దానిపై ...
ఐదేళ్ల పాటూ కనీసం ఒక్క పనీ చేయకపోవడంతో ఊళ్లలో తిరగలేక పోతున్నామని పలువురు వైకాపా ఎంపీపీలు, సర్పంచులు స్పీకర్ తమ్మినేని సీతారాం ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు. శ్రీకాకుళం ...
సార్వత్రిక ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం చేయాలన్నా రిటర్నింగ్ అధికారుల అనుమతి తప్పనిసరని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా స్పష్టం చేశారు. సభలు, సమావేశాలతో పాటు ...
పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ మండలం మున్సిపాలిటీ పరిధిలో అర్బన్ కాలనీ ,ఎన్ టి ఆర్ కాలనీ, అంబేద్కర్ మెయిన్ బజార్ నుండి ఆర్టీసీ బస్టాండ్, శ్రీకృష్ణదేవరాయ సర్కిల్ ...
టీడీపీ పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత ఆదివారం పరిగి మండలంలో విస్తృత ప్రచారం చేపట్టారు. పరిగి మండ లంలోని గొల్లపల్లి, బీచిగానపల్లి, వంగలపల్లి, శీగుపల్లి, గణపతిపల్లి, పైడేటిలలో ...
తెలుగుదేశం పార్టీకి బడుగు బలహీన వర్గాలు అండగా ఉంటారని, వారిని అణచివేయడమే ముఖ్యమంత్రి జగన లక్ష్యంగా పెట్టుకున్నారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్కుమార్ అన్నారు. పట్టణం ...
సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటానని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. నరసాపురం స్థానాన్ని పొత్తులో భాగంగా భాజపాకు కేటాయించగా.. ఆ పార్టీ భూపతిరాజు శ్రీనివాసవర్మను అభ్యర్థిగా ...
రాష్ట్రంలో భాజపా పోటీ చేస్తున్న ఆరు లోక్సభ స్థానాలకు అదివారం అభ్యర్థుల్ని ప్రకటించింది. జాబితాలో అనూహ్యంగా ముగ్గురు చోటు దక్కించుకోగా, టికెట్ ఖాయమని భావించిన నరసాపురం ఎంపీ ...
© 2024 మన నేత