ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జిల్లా యంత్రాంగం ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ధర్మవరం, మడకశిర, హిందూపురం ప్రాంతాల్లో ఈవీఎంలు భద్రపరిచేందుకు, అలాగే ...
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జిల్లా యంత్రాంగం ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ధర్మవరం, మడకశిర, హిందూపురం ప్రాంతాల్లో ఈవీఎంలు భద్రపరిచేందుకు, అలాగే ...
లోక్సభ, అసెంబ్లీ సీట్ల పంపకాలపై బీజేపీ అగ్ర నేతలతో చంద్రబాబు రాత్రి 11.30 నుంచి అరగంట పాటు అమిత్ షా, జేపీ నడ్డాలతో ఢిల్లీలో భేటీ 6 ...
ఆంధ్రప్రదేశ్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,86,389 కోట్ల అంచనాలతో ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ (AP Budget 2024)ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2,30,110 కోట్ల ...
సార్వత్రిక ఎన్నికల వేళ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ గౌతమి సూచించారు. జిల్లాలో ఎన్నికల నిర్బంధ నిర్వహణ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.ఎన్నికల అంశంపై కలెక్టర్ ...
ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి.. మీరు ఎమ్మెల్యే పదవిలో ఉండి,… ఏడాదికి రూ.లక్షలు జీతం తీసుకుంటూ.. తప్పుడు ఆదాయం చూపి రేషన్కార్డు ఎలా తీసుకున్నారని ఆదోని తెదేపా మైనార్టీ ...
ఎన్నికల ముందు అమరావతి రాజధాని అని చెప్పిన జగన్.. గెలిచిన తర్వాత మాట తప్పారని మైలవరం వైకాపా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఈ నిర్ణయం ...
‘‘కక్ష సాధింపుల వల్ల నేను రాజకీయాల నుంచి విరామం తీసుకుంటున్నాను. వివిధ పరిమితుల కారణంగా ఒకేసారి రెండు పడవలపై ప్రయాణం చేయలేకపోతున్నాను. 14 ఏళ్ల వనవాసం ముగిసిన ...
అమరావతిపై ఎందుకు మాట మార్చారు? 2004 నుంచి ఏం జరిగిందో నాకు మొత్తం తెలుసు జనసేనలో చేరిన సందర్భంగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ‘నేడు రూ.వందల కోట్లతో ...
టీడీపీ కాపునేత, కాణిపాకం ఆలయ మాజీ ట్రస్టు బోర్డు సభ్యుడు అప్పోజీ వైఎస్సార్ సీపీలోకి చేరారు. కాపులంతా వైఎస్సార్సీపీలో ఉంటామన్నారు. నగరంలోని సంతపేటలో ఏర్పాటు చేసిన సభలో ...
జిల్లా తెలుగుదేశం పార్టీ నేతల్లో అయోమయం.. గందరగోళం నెలకొంది. ఉందామా… పోదామా అన్న విషయం తేల్చుకోలేని పరిస్థితుల్లో చిక్కుకుపోయారు. రాజకీయంగా తమ భవిష్యత్ ఏమిటో అర్థం కాక ...
© 2024 మన నేత