వైఎస్సార్సీపీ తొమ్మిదో జాబితా విడుదల
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల దృష్ట్యా మార్పులు చేస్తున్న అధికార వైఎస్సార్సీపీ.. తొమ్మిదవ జాబితాను శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. మొత్తం మూడు స్థానాలకు ఇన్ఛార్జిల నియమిస్తూ లిస్ట్ను ...
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల దృష్ట్యా మార్పులు చేస్తున్న అధికార వైఎస్సార్సీపీ.. తొమ్మిదవ జాబితాను శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. మొత్తం మూడు స్థానాలకు ఇన్ఛార్జిల నియమిస్తూ లిస్ట్ను ...
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఓటమి ఖాయమని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అన్నారు. ఆ రెండు పార్టీలు సీట్లు అమ్ముకుని డబ్బులు పోగేసుకుంటున్నాయని మండిపడ్డారు. టీడీపీ ...
టిడిపి తో పొత్తు , 24 స్థానాల్లో మాత్రమే జనసేన పోటీ చేయడం ఫై జనసేన నేతలు పవన్ కళ్యాణ్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజీనామాలు ...
భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పోరు యాత్ర ఏడవ రోజు అసెంబ్లీ కన్వీనర్ ఆదర్శ్ కుమార్ నల్లపేట ఆధ్వర్యంలో స్థానిక హిందూపురంలోని చిన్న మార్కెట్, ...
మహా మహా దిగ్గజాలతో కనీసం వారితో అపాయింట్మెంట్ దొరకడం కూడా చాలా కష్టం. ఇటువంటి సందర్భాల్లో ఏకంగా మహా దిగజాలైన నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఫారుక్ ...
రాష్ట్ర ప్రజలు ఓపిక ఉండి ఎక్కువ మంది పిల్లల్ని కంటే ఎక్కువగా లాభ పడతారని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ...
తెదేపా ప్రకటించిన తొలి జాబితాలో టికెట్ దక్కనివారు, ఆశావహులు, అసంతృప్త నేతలు ఉండవల్లిలోని పార్టీ అధినేత చంద్రబాబు నివాసానికి క్యూ కడుతున్నారు. మంగళవారం కూడా రాష్ట్రంలోని వివిధ ...
‘తెదేపా అధినేత చంద్రబాబుకు నాపై కోపం వచ్చినప్పుడల్లా పులివెందుల, కడప, రాయలసీమను తిడుతుంటారు.. అదే కుప్పంలో మా పార్టీని గెలిపించకపోయినా ఇక్కడి ప్రజలు, నియోజకవర్గాన్ని నేను ఏనాడూ ...
పంచాయతీల నిధులు లాగేసుకోడానికి జగన్ ప్రభుత్వ దొంగాట కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను భేఖాతరు చేస్తూ ఆర్థిక సంఘం నిధులను గంపగుత్తుగా వెనక్కి తీసుకునేలా వైకాపా సర్కార్ ...
మడకశిర నియోజకవర్గం2024 శాసన సభ ఎన్నికల్లో శాసనసభ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే తనయుడు డాక్టర్ సునీల్ కుమార్ గారిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. నారా చంద్రబాబునాయుడు గారు ...
© 2024 మన నేత