Tag: 2024 elections

రాష్ట్రానికి ఆదర్శం పులివెందుల

పులివెందుల పట్టణం రాష్ట్రానికే ఆదర్శమని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందులలో రూ.861.84 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ...

‘ఖాతాల్లో డబ్బు పడుతుంటే సమావేశాలకు ఎందుకు ఉంటారు?’

‘ఎవరి ప్రమేయం లేకుండా పథకాల సొమ్ము మీ ఖాతాల్లో పడిపోతుంటే మా సమావేశాలకు మీరెందుకు ఉంటారు’ అని రాష్ట్ర రెవెన్యూమంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళంలో సోమవారం ...

గడప గడపకు.. బోల్తా!

ముఖ్యమంత్రి జగన్‌కు తాడేపల్లిలో రాజప్రాసాదం, దాని పక్కనే పేదల గుడిసెలు తొలగించి ప్రభుత్వ ఖర్చుతో నిర్మించిన నాలుగు వరసల రహదారులు, ఇంటి నుంచి కదిలితే రెండు హెలికాప్టర్లు.. ...

మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన పార్టీ తెలుగుదేశం

మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టి, వారి ఆర్థిక స్వావలంబనకు నిరంతరం కృషి చేసింది తెలుగుదేశమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. విద్యా, ఉద్యోగాల్లో మహిళా రిజర్వేషన్లు వంటి ...

రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లడం నిషేధం

ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న సమయంలో.. పోటీలో ఉండే అభ్యర్థులు, వారి ఏజెంట్లు, రాజకీయ పార్టీల కార్యకర్తలు రూ.50 వేలకు మించి నగదు, రూ.10 వేల ...

‘పేదల ఆకలి తెలియని జగన్‌’

అన్న క్యాంటీన్‌లను తొలగించి పేదల ఆకలిని రెట్టింపు చేసిన జగన్‌కు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. గుత్తి మండలంలోని బేతాపల్లి, ధర్మాపురం గ్రామాల్లో ...

ప్రభుత్వ పథకాలను సక్సెస్‌ చేసింది ఉద్యోగులే

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను సక్సెస్‌ చేసింది ప్రభుత్వ ఉద్యోగులేనని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవ హారాలు) ...

బాబుకు సంకటం.. నాలుగింటిపై పీటముడి

ఉమ్మడి అనంతపురం జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులెవరో చంద్రబాబు తేల్చలేకపోతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సరైన అభ్యర్థులు దొరక్క సతమతమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రకటించిన ...

జేసీ బ్రదర్స్‌ చేయలేనిది చేసి చూపించాం

నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో జేసీ సోదరులు చేయలేని అభివృద్ధిని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటైన ఈ ఐదేళ్లలో చేసి చూపించాం. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ ...

జగనన్న చొరవతో పంప్‌సెట్లకు ఫుల్‌ ‘పవర్‌’

విద్యుత్‌ సరఫరాలో అంతరాయం తొలగించి వ్యవసాయ పంప్‌సెట్లకు పూర్తి స్థాయి ఓల్టేజీ అందించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేక చొరవ చూపుతున్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ...

Page 12 of 22 1 11 12 13 22

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.