మూడు పార్టీలు.. మళ్లీ అవే మాయమాటలు
మూడు, నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తోంది. 2014లో మాదిరిగానే చంద్రబాబు, దత్తపుత్రుడు మళ్లీ బీజేపీతో కలిశారు. నాడు మేనిఫెస్టో హామీలను విస్మరించినట్లుగానే ఇప్పుడు రంగురంగుల హామీలు ...
మూడు, నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తోంది. 2014లో మాదిరిగానే చంద్రబాబు, దత్తపుత్రుడు మళ్లీ బీజేపీతో కలిశారు. నాడు మేనిఫెస్టో హామీలను విస్మరించినట్లుగానే ఇప్పుడు రంగురంగుల హామీలు ...
వచ్చే శాసనసభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఎంపిక విషయంలో తెదేపా దూకుడు ప్రదర్శిస్తోంది. ఫిబ్రవరి 24న ఉమ్మడి జిల్లాకు సంబంధించి 9 స్థానాల నుంచి పోటీ ...
శ్రీసత్యసాయి జిల్లాలో కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాలకు తెదేపా తరఫున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను అధిష్ఠానం ప్రకటించడంతో ఆయా ప్రాంతాల్లో గురువారం సందడి నెలకొంది. పుట్టపర్తికి మాజీ ...
కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ స్పష్టం చేశారు. లోక్సభ స్థానం నుంచి కూడా పోటీ చేయాలని ...
నంద్యాల జిల్లా బనగానపల్లెకు ముఖ్యమంత్రి వచ్చిన నేపథ్యంలో స్థానిక ప్రజలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్టాండుకు రాకపోకల్ని నిలిపేయడంతో పాటు బహిరంగసభ ప్రాంగణం అక్కడకు కూతవేటు ...
తెలుగు దేశం పార్టీ రెండవ విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మొత్తం 34 మంది అభ్యర్థుతో కూడి జాబితాను విడుదల చేసింది. 1. గాజువాక-పల్లా శ్రీనివాసరావు 2. ...
మళ్లీ సీఎం కావాలనే దురాశతోనే బిజెపితో చంద్రబాబు చేతులు కలిపారని వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం ఏపీ చేస్తున్న పోరాటాన్ని తన ...
రాజోలు నుంచి రిటైర్డ్ ఐఏఎస్ వరప్రసాద్ పెందుర్తిలో పంచకర్ల, యలమంచిలిలో సుందరాపు విశాఖ దక్షిణం నుంచి వంశీకృష్ణ యాదవ్ భీమవరానికి అంజిబాబు, గూడెం బరిలో బొలిశెట్టి తిరుపతి ...
పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎన్నికల సమర భేరి మోగించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ...
టీడీపీ, జనసేన మధ్య వింత డ్రామా నడుస్తోంది. పేరుకే కూటమి.. పెత్తనం మాత్రం బాబుదే. చంద్రబాబు చెప్పినట్టే పవన్ కూడా ఆడుతున్నారు. దీంతో పార్టీని నమ్ముకున్న జన ...
© 2024 మన నేత