మోసాలు కావాలా? మంచి కొనసాగాలా ?
‘మోసాల చంద్రబాబు నుంచి మన రాష్ట్రం, పేదల భవిష్యత్తును కాపాడుకునేందుకు జరుగుతున్న ఈ యుద్ధంలో మీరంతా ప్రతి ఇంటికి వెళ్లి గత 58 నెలలుగా జరిగిన మంచిని ...
‘మోసాల చంద్రబాబు నుంచి మన రాష్ట్రం, పేదల భవిష్యత్తును కాపాడుకునేందుకు జరుగుతున్న ఈ యుద్ధంలో మీరంతా ప్రతి ఇంటికి వెళ్లి గత 58 నెలలుగా జరిగిన మంచిని ...
నా ఎస్సీలు అంటూనే వారి నెత్తిన సీఎం జగన్ భస్మాసురుడిలా చేయిపెడుతున్నారు. ఎస్సీ ఉప ప్రణాళిక నిధులు రూ.25 వేల కోట్లు దారి మళ్లించారు. మాస్క్ అడిగినందుకు ...
రాముడికి లక్ష్మణుడు ఎలాగో.. వైఎస్ఆర్కు వివేకా అలాంటి వారే అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. పులివెందుల నియోజకవర్గం వేంపల్లెలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ...
రాజకీయ చైతన్యానికి మారుపేరైన కోనసీమ గురువారం జనజాతరను తలపించింది. చంద్రబాబు, పవన్కల్యాణ్ సంయుక్తంగా నిర్వహించిన ప్రజాగళం సభకు జనం వేలల్లో తరలిరావడమే కాదు.. వారితో గొంతు కలిపారు. ...
‘‘అయిదేళ్ల నరకానికి.. సంక్షోభానికి.. సమస్యలకు.. కష్టాలకు చెక్ పెట్టే కీలక సమయం ఇది. జగన్ పాలనలో మీ జీవితాల్లో మార్పు వచ్చిందా? ఏ ఒక్కరికైనా న్యాయం జరిగిందా? ...
బడుగు, బలహీన వర్గాలకు సీఎం జగన్ నాయకత్వం అవసరమని, ఆయన గెలిస్తేనే న్యాయం జరుగుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలో వైస్సార్సీపీ సర్వసభ్య సమావేశంలో ఆయన ...
ఆధునిక సమాజంలో 'కుల నిర్మూలన' ఉద్యమాలకు బీజం నాటిన తొలితరం సామాజిక సంస్కర్త జ్యోతిబా ఫులే అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఫులే జయంతి సందర్భంగా ...
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టిక్కెట్టు ఖరారుపై టిడిపిలో అసమ్మతి చెలరేగిన విషయం తెలిసిందే. ఇందులో చాలా వరకు సర్దుబాటు చేసినా కొన్నింటిలోనూ కొనసాగుతూ వచ్చాయి. ప్రధానంగా అనంతపురం, ...
‘జన బలం ముందు..జెండాల బలం నిలబడ లేదు. రానున్న ఎన్నికల్లో ప్రజాభిమానంతో వైఎస్సార్ సీపీ అన్ని స్థానాల్లో అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయం. ఆ తర్వాత టీడీపీ ...
ఊసరవెల్లిని మించి రంగులు మారుస్తున్న చంద్రబాబును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎండగట్టారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల అయ్యప్పనగర్ బైపాస్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ...
© 2024 మన నేత