Tag: 2024 election campaigning

జగనే రావాలి.. ప్రగతి మెరవాలి!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మళ్లీ సీఎం జగన్‌నే రావాలని ప్రజలు ముక్తకంఠంతో నినదించారు. మండలంలోని పనబాకం, కల్‌రోడ్డుపల్లి, ఎంకొంగరవారిపల్లి, ఐతేపల్లి – అగరాల పంచాయతీలలో శుక్రవారం జరిగిన ‘ఆంధ్రప్రదేశ్‌కు ...

వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యం

వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని వైస్సార్‌సీపీ జోనల్‌ కోఆర్డినేటర్‌, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మడకశిర నియోజకవర్గంలో ఆయన ...

‘ఒక్క అవకాశం పేరుతో ముంచారు’

ఎన్నికల ముందు ఒక్క అవకాశమంటూ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నట్టేట ముంచారని మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, తెదేపా సీనియర్‌ నేత గౌరు ...

శింగనమల వైకాపా సమన్వయకర్తను మార్చాల్సిందే

ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు సాంబశివారెడ్డి సూచనతో నియమించిన వైకాపా సమన్వయకర్త వీరాంజనేయులు అభ్యర్థిత్వాన్ని తక్షణమే మార్చాలని అసమ్మతి నేతలు స్పష్టం ...

విద్యార్థుల భవితపై జ‘గన్‌’

వైకాపా సభ కోసం 7 జిల్లాల్లో బడులకు సెలవు 1,000కి పైగా విద్యాసంస్థల బస్సుల తరలింపు యాజమాన్యాలకు విద్యాశాఖ అధికారుల బెదిరింపులు 11 జిల్లాల్లోని డిపోల నుంచి ...

నకిలీ ఆటగాళ్లతో ‘ఆడుదాం ఆంధ్రా’

ఆడుదాం ఆంధ్రా జిల్లా స్థాయి క్రీడాపోటీలకు నకిలీ మకిలి అంటుకుంది. చిత్తూరు మెసానికల్‌ మైదానంలో కబడ్డీ ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. గురువారం జరిగిన ...

తెదేపా పాలనతోనే అన్నివర్గాల సంక్షేమం

రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమం తెదేపా పాలనతోనే సాధ్యంమవుతుందని పీఏసీ ఛైర్మన్‌, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు. మండలంలోని వై.రాంపురంలో బుధవారం బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం ...

జగన్ సిద్ధం సభలకు జనం సిద్ధంగా లేరు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలను కలిసేందుకు సిద్ధం పేరుతో సీఎం ...

అధిష్టాన నిర్ణయమే శిరోధార్యం

వైఎస్సార్‌సీపీ అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమని శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎం.వీరాంజనేయులును నియోజకవర్గ సమన్వయకర్తగా ఎంపిక చేస్తూ సీఎం వైఎస్‌ ...

చంద్రబాబు కుట్రలు ఫలించవు: వైవీ సుబ్బారెడ్డి

ఉత్తరాంధ్రలో సిద్దం సభకు ఊహించని రెస్పాన్స్ వచ్చిందని వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జ్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ, రానున్న రోజుల్లో మరో ...

Page 35 of 36 1 34 35 36

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.