‘దళిత ద్రోహి జగన్కు గుణపాఠం నేర్పాలి’
దళిత ద్రోహి సీఎం జగన్ దుర్మార్గపాలనను అంతమొందించేందుకు దళితులంతా సంఘటితంగా పనిచేయాలని మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు పిలుపు నిచ్చారు. ముందుగా తెదేపా ...
దళిత ద్రోహి సీఎం జగన్ దుర్మార్గపాలనను అంతమొందించేందుకు దళితులంతా సంఘటితంగా పనిచేయాలని మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు పిలుపు నిచ్చారు. ముందుగా తెదేపా ...
రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరాం అనంతపురం జిల్లా రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో రాయదుర్గం నియోజకవర్గం నుంచి బరిలో నిలిచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ...
ప్రతిపక్షాలను తాము చెప్పినట్లుగా తిట్టకపోతే తీసేయడమే! వైకాపాలో ఇప్పుడిదే ట్రెండ్!! తాజాగా కందుకూరు సీనియర్ ఎమ్మెల్యే మానుగుండ మహీధర్రెడ్డి పైనా ఇదే కారణంతో వేటు వేశారు. కందుకూరు ...
ఇంటింటికీ కుక్కర్లు పంపిణీ చేస్తున్నవారు కొందరు… కుల, మతసంఘాల ప్రతినిధులతో ఆత్మీయ సమావేశాల పేరిట వైకాపా ఎన్నికల చిహ్నమైన ఫ్యాన్ గుర్తు ముద్రించి ఉన్న సంచిలో ఆ ...
కార్యకర్తలే తన బలమని తాడిపత్రి మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్రెడ్డి అన్నారు. మండలంలో ఆయన చేపట్టిన యువచైతన్య బస్సుయా త్ర గురువారం మూడవరోజుకు చేరుకుంది. మండలంలోని చీమలవాగుపల్లి, ...
దేశంలో మరెక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు కేవలం ఏపీలోనే అమలవుతున్నాయని, ఆ సంక్షేమ ఫలాలు మరోసారి పేదలకు దక్కాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ...
ఊళ్లలో కొంతమంది ఉంటారు.. లోకం ఎలా పోయినా ఫర్లేదు.. నేను, నా ఫ్యామిలీ బాగుంటే చాలు అనుకుంటారు. దేశం ఎలా తగలాడినా నాకేటి బాధ నా ఆదాయం ...
ఎన్నికలకు ముందు ఆళ్లగడ్డలో గంగుల వర్గానికి షాక్ తగిలింది. వైకాపాలో కీలక నేతగా ఉన్న శ్రీనివాసరెడ్డి(వాసు) గురువారం విజయవాడలో తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. ...
పెనుకొండ నియోజకవర్గంలో వైకాపాలో శిలాఫలకాల మార్పుపై వివాదం నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే శంకరనారాయణ ఆధ్వర్యంలో గతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా భవనాలను నిర్మించి ఎమ్మెల్యే, ...
సీఎం జగన్ కూర్చునే కుర్చీలో మంత్రి గుడివాడ అమర్నాథ్ కూర్చున్నట్లు ప్రచారం కావడం చర్చనీయాంశంగా మారింది. బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయంలోని సీఎం సమావేశ ...
© 2024 మన నేత