విలేకరులకు వైకాపా బహుమతుల ఎర
కొద్ది రోజులుగా సామాన్యులకు, వాలంటీర్లకు కానుకలు ఎరగా వేస్తున్న వైకాపా నాయకులు.. ఇప్పుడా జాబితాలో జర్నలిస్టులనూ చేర్చారు. పల్నాడు జిల్లాలోని అన్ని మండలాల్లో విలేకరులకు వైకాపా ఎమ్మెల్యేలు, ...
కొద్ది రోజులుగా సామాన్యులకు, వాలంటీర్లకు కానుకలు ఎరగా వేస్తున్న వైకాపా నాయకులు.. ఇప్పుడా జాబితాలో జర్నలిస్టులనూ చేర్చారు. పల్నాడు జిల్లాలోని అన్ని మండలాల్లో విలేకరులకు వైకాపా ఎమ్మెల్యేలు, ...
చంద్రబాబు ఆడవాళ్లను అస్యహించుకుంటే.. అయితే మహిళకు సాధికారతతో సమాజం వృద్ధి చెందుతుందని సీఎం జగన్ బలంగా నమ్మారని తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి అన్నారు. సోమవారం ...
విశాఖ నగరాన్ని హైదరాబాద్ కంటే రెట్టింపు అభివృద్ధి చేస్తాం. ఐటీ రంగానికి కేంద్ర బిందువుగా చేసి, పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం’...అని తెలుగుదేశం పార్టీ జాతీయ ...
అనంతపురం జిల్లాలోని రాప్తాడులో సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ గత తెలుగుదేశం ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అభివృద్ధి విషయంలో ఆరోపణలు చేశారు. ఈ ...
తన జీవితం జగనన్నకే అంకితం అంటున్నాడు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపేటకు చెందిన రామిరెడ్డి అమరనాథ్ రెడ్డి. ఈయనకు ముఖ్యమంత్రి అంటే పంచ ప్రాణాలు. విశాఖ ...
రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద ప్రజా సభగా రాప్తాడు సిద్దం సభ నిలిచింది. వైఎస్ జగన్ వస్తే ప్రభంజనమేనని మరోసారి ప్రజలు చాటిచెప్పారు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాల్లో ...
జగనన్న ఎక్కడికెళ్లినా ఆ జిల్లావాసులకు ఆరోజు నరకమే అన్నది నిర్వివాదాంశం. రోడ్డు మధ్యలో బారికేడ్లు, ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు, షాపుల మూసివేత, చెట్ల నరికివేత వంటి వాటితో ...
అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభకు వైకాపా నాయకులతో పాటు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది జనాల్ని బలవంతంగా తీసుకొచ్చారు. సీఎం జగన్ ప్రసంగం ప్రారంభం కాకముందే ...
‘తెదేపా- జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ ఆస్తులు, భూములు, ప్యాలెస్లను జప్తు చేస్తాం. వాటిని పేద ప్రజలకు పంచిపెడతాం’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి ...
రాప్తాడు ‘సిద్ధం’ సభపై రాష్ట్రమంతా దృష్టి సారించిందని, సభలో సీఎం ఏం మాట్లాడబోతున్నారో, వచ్చే ఐదేళ్లూ ఏం చేయబోతున్నానని ప్రకటిస్తారో అనే ఉత్కంఠతతో ప్రజానీకమంతా ఎదురు చూస్తోందని ...
© 2024 మన నేత