భువనేశ్వరి పోటీ చేసినా ఓటమి తప్పదు
చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పోటీ చేసినా కుప్పంలో ఓటమి తప్పదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో బుధవారం ...
చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పోటీ చేసినా కుప్పంలో ఓటమి తప్పదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో బుధవారం ...
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసమే చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం పాకులాడుతున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి చెప్పారు. జనసేనతో ...
కుప్పంలో ఈ నెల 26న జరగనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ వనరుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ...
‘సిద్ధం’ సభలకు తరలివస్తున్న ప్రజలను చూసి ప్రతిపక్షాలు బెంబేలెత్తుతున్నాయని ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, మాలగుండ్ల శంకర్నారాయణ అన్నారు. మంగళ వారం నగరంలోని 40వ డివిజన్ ఆజాద్నగర్లో ‘ఇంటింటికీ ...
రానున్న ఎన్నికల్లో వైకాపాకు ఓట్లు వేయించే బాధ్యత వాలంటీర్లు తీసుకోవాలని, శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే సంతబొమ్మాళి వాలంటీర్లకు మూలపేట పోర్టులో ఉద్యోగాలు ఇస్తానని ...
తాజా, మాజీ విద్యాశాఖ మంత్రుల సమరానికి విజయనగరం జిల్లా చీపురుపల్లి వేదిక కానుందా? తెదేపా వ్యూహం చూస్తే అలాగే కనిపిస్తోంది. ఉత్తరాంధ్రలో వైకాపా సీనియర్ నేత, రాష్ట్ర ...
మూడు రాజధానుల పేరిట మన జీవితాలతో మూడు ముక్కలాట ఆడుతున్నారని వైకాపా ప్రభుత్వంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం ...
రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభ టీడీపీ నాయకులకు కంటిమీద కునుకు లేకుండా చేసిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య అన్నారు. స్థానిక గన్నెవారిపల్లి కాలనీలోని తన ...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 23వ తేదీన ఒంగోలు రానున్నారు. నగరంలోని 22వేల మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా ...
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సవాలు విసిరే అర్హత చంద్రబాబుకు లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. సీఎం ...
© 2024 మన నేత