అంతరాలు అంతం
పేదలకో న్యాయం.. పెద్దవారికి మరో న్యాయం అనే విధానాన్ని సమూలంగా మారుస్తూ 58 నెలలుగా మనందరి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. పేదలకు ...
పేదలకో న్యాయం.. పెద్దవారికి మరో న్యాయం అనే విధానాన్ని సమూలంగా మారుస్తూ 58 నెలలుగా మనందరి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. పేదలకు ...
‘నవ్యాంధ్ర ప్రగతి, ప్రజా సంక్షేమం తెదేపా అధినేత చంద్రబాబుతోనే సాధ్యం.. ప్రభుత్వ పాలనా విధానాల్ని ప్రజలు నిశితంగా పరిశీలించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అనుభవజ్ఞులైన నారా చంద్రబాబునాయుడుకే పట్టం ...
ఏపీ సీఎం జగన్ ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఒంగోలు నియోజకవర్గంలోని పేదలకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. 21 వేల మందికి తొలిదశలో ఇళ్ల పట్టాలు పంపిణీ ...
వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా ఫిబ్రవరి 28న తెదేపా, జనసేన ఉమ్మడి ఎన్నికల శంఖారావం పూరించనున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆ రోజు భారీ బహిరంగసభ ...
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మాజీ ఎమ్మ్మెల్యే మద్దన కుంట ఈరన్న పేర్కొన్నారు. ఆయన గురువారం మండలపరిధిలోని చందకచర్ల గ్రామంలో బాబు ష్యూరిటీ ...
‘రానున్న ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు పొందిన యువత ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే చంద్రబాబుకు మద్దతుగా నిలవాలి’ అని తెదేపా అధినేత ...
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పర్యటనల కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు సరికొత్త హెలికాప్టర్లను సమకూర్చుకుంటోంది. వీటిలో ఒకటి విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో, మరొకటి ...
తెదేపా అధికారంలో ఉన్న సమయంలో అన్నపూర్ణగా వెలుగొందిన ఆంధ్రప్రదేశ్.. వైకాపా హయాంలో అరాచక ఆంధ్రప్రదేశ్గా మారిందని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ధ్వజమెత్తారు. జగన్ ...
రానున్న ఎన్నికల్లో జనంతో మాత్రమే జగన్ పొత్తు ఉంటుందని, వైఎస్సార్సీపీకి సంక్షేమ పథకాలు పొందిన ప్రజలే స్టార్ క్యాంపయినర్లని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ...
‘జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒక రోజు వస్తుంది. అప్పటిదాకా ఓపిక పట్టాలంతే!’ అంటారు పెద్దలు. బహుశా! కుప్పం ప్రజలకు కూడా 35 ఏళ్ల తరవాత ఆ రోజు ...
© 2024 మన నేత