Tag: 2024 election campaigning

నీ పాలన గురించి చెప్పి ఓట్లడిగే దమ్ముందా?

‘మీ ఇంటికి నేను మంచి చేశాను.. నన్ను ఆశీర్వదించండి. లేకుంటే నాకు ఓటేయొద్దు అని చెప్పగలిగే దమ్ముందా?’ అని చంద్రబాబును డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రశ్నించారు. చంద్రబాబు ...

బాబు సీఎం అయ్యేందుకు కృషి చేయాలి: కాలవ

తెదేపా నాయకులు, కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేసి చంద్రబాబును సీఎంగా చేయడానికి కృషి చేయాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. మండలంలోని ఎల్‌బీనగర్‌కు చెందిన ముల్లంగి ...

మంత్రి ప్రసంగిస్తుండగానే కుర్చీలు ఖాళీ

రాష్ట్ర అటవీ, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం చేపట్టిన కదిరి నియోజకవర్గ పర్యటనకు స్పందన కరవైంది. కదిరి, తలుపుల, తనకల్లు, నల్లచెరువు, గాండ్లపెంట మండలాల్లో ఆసరా ...

జగన్‌ ఘోరంగా ఓడిపోతారు : ప్రశాంత్ కిషోర్

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్‌ పార్టీకి ఘోర పరాభవం తప్పదని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అన్నారు. ఆంగ్ల దినపత్రిక ‘ద న్యూ ఇండియన్‌ ...

వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోకు ముహూర్తం ఖరారు.. బాపట్ల ‘సిద్ధం’ వేదికగా సీఎం జగన్‌ ప్రకటన

బాపట్ల జిల్లాలోని మేదరమీట్ల వద్ద సిద్ధం సభకు సంబంధించిన ఏర్పాట్లను వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌, ఎంపీ విజయసాయిరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఇక, ఈ సభలోనే వైఎస్సార్‌సీపీ పార్టీ మేనిఫెస్టోను ...

“Good morning సత్యనారాయణ పేట” అనే కార్యక్రమంలో దూసుకుపోతున్న వైసిపి 23వ వార్డు కౌన్సిలర్ అయూబ్

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలని హిందూపురం పట్టణంలోని 23వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అయూబ్ గారు "good morning ...

సంక్షేమ పథకాలు వివరిస్తూ ఎన్నికల ప్రచారం చేసిన నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి ఎస్.ఎల్ ఈరలకప్ప గారు మరియు హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బోయ శాంతమ్మ గారు

గుడిబండ మండలం శంకరగల్లు పంచాయతీలో ఇంటింట ఎన్నికల ప్రచారం చేసిన నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి ఎస్.ఎల్ ఈరలకప్ప గారు మరియు హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ...

టీడీపీని గెలిపించాలంటూ ప్రచారం

వచ్చే ఎ న్నికల్లో తెలుగుదేశం పార్టీని అత్యధిక మోజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ నియోజకవ ర్గ ఇనచార్జి కందికుంట వెం కటప్రసాద్‌ సతీమణి కందికుంట యశోదమ్మ ప్రజలను ...

వైకాపాకు ఓటు వేస్తేనే మీకు పింఛను!

ఒకటో తేదీ వస్తూనే మామూలుగా వాలంటీర్‌ లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛను అందిస్తుంటారు. శుక్రవారం అనంతపురం రూరల్‌ రుద్రంపేట పంచాయతీ పరిధిలోని పంతులకాలనీ సచివాలయం-2 పరిధిలోని ...

వైసిపి పాలనకు మంగళం పాడుదాం.

టిడిపి తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. పెనుకొండ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ గారు .. పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ మండల ...

Page 21 of 36 1 20 21 22 36

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.