Tag: 2024 election campaigning

జగన్‌ పాలనలో 26 వేలమంది బీసీలపై అక్రమ కేసులు

జగన్‌మోహన్‌రెడ్డి అయిదేళ్ల పాలనలో 26 వేల మంది బీసీలపై అక్రమ కేసులు బనాయించారని, 300 మంది బీసీలను చంపేశారని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ధ్వజమెత్తారు. ఎస్సీ, ...

రూ.లక్షన్నర కోట్లతో బీసీ ఉపప్రణాళిక

వెనుకబడిన వర్గాలకు 50 ఏళ్లకే పింఛను అమలు చేస్తామని తెదేపా, జనసేన ప్రకటించాయి. పింఛను మొత్తాన్ని రూ.4 వేలకు పెంచుతామని తెలిపాయి. చంద్రన్న బీమా పునరుద్ధరిస్తామని, బీమా ...

బీసీలకు 50 ఏళ్లకే పింఛన్‌

‘పింఛన్‌ కింద నెలకు రూ.35 ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టిందే ఎన్టీఆర్‌. దాన్ని రూ.70కు పెంచాం. అనంతరం రూ.200 నుంచి రూ.2వేలు చేసిందీ తెదేపా ప్రభుత్వమే. తెదేపా-జనసేన అధికారంలోకి ...

2022 నుంచి శిల్పంలా మారిపోయిన జగన్‌

‘వైకాపా అధికారంలోకి వచ్చాక, నేను మంత్రి అయినప్పటి నుంచి జగన్‌ను దేవునిలానే చూశా. కానీ 2022 నుంచి ఆయన శిల్పంలా మారిపోయారు. ఆ శిల్పానికి సజ్జల రామకృష్ణారెడ్డి, ...

మార్చ్ 7 న పెనుకొండలో నారా లోకేష్ శంఖారావం సభ

యువనేత నారా లోకేష్ గారి శంఖారావం సభా స్థలాన్ని పరిశీలించిన సవితమ్మ గారు .. సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ మండల కేంద్రంలో ఈ నెల7 ...

రాము, మేము కదలి రాము అంటున్న తెలుగు తమ్ముళ్లు : మంత్రి ఉషశ్రీ చరణ్

మంత్రివర్యులు ఫ్యాన్ స్పీడ్ పెంచుతూ ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి నాయకులలో కార్యకర్తలలో 100% రెట్టింపు కలిగించడం జరిగినది జరగబోవు దినాల్లో ఈ పరిగి మండలంలో నాయకులను కార్యకర్తలను ...

జగన్‌పై మరోమారు ధ్వజమెత్తిన లోకేశ్

కనిపించిన వేదికలపై మీ బిడ్డనంటూ ఊదరగొడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాటల వెనక ఆంతర్యాన్ని గ్రహించి జాగ్రత్తగా ఉండాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ...

కల్యాణదుర్గ నియోజకవర్గ ప్రజలకు ఛాలెంజ్ విసురుతున్న టీడీపీ అభ్యర్థి సురేంద్రబాబు

కల్యాణదుర్గ నియోజకవర్గ ప్రజలకు ఛాలెంజ్ విసిరారు టీడీపీ అభ్యర్థి అలిమినేని సురేంద్రబాబు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన అసెంబ్లీ ఎమ్మెల్యేల జాబితాలో కల్యాణదుర్గ నియోజకవర్గం నుండి ...

ఈసారి విశాఖలో నా ప్రమాణస్వీకారం: సీఎం జగన్‌

మూడు రాజధానులంటూ ఇన్నాళ్లూ ప్రజలను మభ్యపెడుతున్న ఏపీ సీఎం జగన్‌.. మరోసారి విశాఖ జపం చేశారు. నగర అభివృద్ధికి పదేళ్ల ప్రణాళిక ఉందని చెప్పారు. చెన్నై, హైదరాబాద్‌కు ధీటుగా ...

గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చిందెవరు?

‘‘బాబాయి హత్యను కప్పిపుచ్చడానికి సాక్షి పత్రికలో గుండెపోటు అని వార్తలు రాయించారు. తర్వాత గొడ్డలిపోటు అన్నారు. ఆ గొడ్డలి ఎవరిచ్చారో చెప్పాలని చెల్లెలు సునీత అడుగుతున్నారు. సమాధానం ...

Page 20 of 36 1 19 20 21 36

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.