Tag: 2024 election campaigning

రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు రక్షణ లేదు

రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు రక్షణ లేదని, వైకాపా నాయకులు పేదల భూముల్ని లాక్కుని రికార్డులు మార్చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడ్డాక తొలిసారి ...

ఏపీ ఎన్నికల ప్రచారం: బస్సు యాత్రతో జనంలోకి సీఎం జగన్‌

అసెంబ్లీ ఎన్నికల కోసం వైఎస్సార్‌సీపీ 175 మంది అభ్యర్థుల్ని ప్రకటించేసింది. మేనిఫెస్టో రూపకల్పన కూడా తుది దశకు చేరుకుంది. ఇక మిగిలిందల్లా.. ఎన్నికల ప్రచార శంఖారావం పూరించడం. ...

28న ఉమ్మడి జిల్లాలో చంద్రబాబు పర్యటన

ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు రాష్ట్రంలోని 10 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజాగళం, బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ ...

తెదేపా అంతర్గత సమావేశాలపైనా ‘నిఘా’

రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలంటే అసాంఘిక శక్తులే అన్న రీతిలో నిఘా విభాగం వ్యవహరిస్తోంది. ఏదైనా సభ ఏర్పాటు చేశారంటే దానిపై డేగకన్ను వేస్తోంది. సమావేశం పెట్టుకున్నారంటే చాలు ...

కొరడా ఝళిపించినా ప్రచారమే

ప్రచారానికి దూరంగా ఉండాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలను కొందరు వాలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు బేఖాతరు చేస్తూనే ఉన్నారు. కొందరు ఏకంగా వైకాపా కండువాలు వేసుకుని ఇంటింటి ప్రచారం ...

“ప్రజాగళం” సభ భద్రతా వైఫల్యంపై విచారణ చేపట్టాలి.

సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ గారు మాట్లాడుతూదేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన ...

ప్రతి గ్రామానికి వెళ్లండి.. ప్రజల ఆశీర్వాదం తీసుకోండి

ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూలుతో అభ్యర్థులకు మరింత సమయం లభించిందని, ప్రతి గ్రామ సచివాలయాన్ని సందర్శించి.. ప్రజల ఆశీర్వాదం తీసుకో­వా­లని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ...

గ్రూపులతో ఇబ్బంది లేకుండా చూడండి

'మేమంతా సిద్ధం' పేరుతో 27 నుంచి బస్సు యాత్ర వైకాపా ప్రాంతీయ సమన్వయకర్తలతో భేటీలో ముఖ్యమంత్రి జగన్ అభ్యర్థుల ఎంపికలో భాగంగా 81 అసెంబ్లీ, 18 లోక్సభ ...

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా నాపై వైకాపా దుష్ప్రచారం

వీడియోల్లో తాను మాట్లాడని అంశాలను ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఎడిటింగ్‌ ద్వారా మార్పులు చేసి వైకాపా దుష్ప్రచారానికి దిగిందని.. ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి జగన్‌ కుల, మత రాజకీయాలు ...

బస్సు యాత్రతో జనంలోకి సీఎం జగన్‌

అసెంబ్లీ ఎన్నికల కోసం వైఎస్సార్‌సీపీ 175 మంది అభ్యర్థుల్ని ప్రకటించేసింది. మేనిఫెస్టో రూపకల్పన కూడా తుది దశకు చేరుకుంది. ఇక మిగిలిందల్లా.. ఎన్నికల ప్రచార శంఖారావం పూరించడం. ...

Page 16 of 36 1 15 16 17 36

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.