Tag: 2024 election campaigning

రాయలసీమ ద్రోహిని అడ్డుకోండి

యాత్రపేరుతో పరదాల చాటు నుంచి ముసుగువీరుడు బయటకొచ్చారని… ‘జగన్‌ నువ్వు రాయలసీమ ద్రోహివి.. ఇక్కడికి రావడానికి వీల్లేదు’ అని జనం గట్టిగా చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు ...

బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు

వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన జగన్‌ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో ...

విభేదాలు వీడి పార్టీని గెలిపించుకుందాం

అభ్యర్థుల కంటే పార్టీ ముఖ్యమని టీడీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి పేర్కొన్నారు. కావున నాయకులు, కార్యకర్తల్లో ఏవైనా వ్యక్తిగత విభేదాలుంటే వాటిని విడనాడి, అందరూ ...

పలమనేరు, పుత్తూరులో నేడు చంద్రబాబు ప్రజాగళంతో ఎన్నికల శంఖారావం..

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం పలమనేరు నుంచి ప్రజాగళం కార్యక్రమంతో ఎన్నికల శంఖారావం కు శ్రీకారం చుట్టనున్నారు. ప్రజాగళం పేరిట పలమనేరు, పుత్తూరు ...

అధినేతల ఎంట్రీ.. వేడెక్కుతున్న రాజకీయం!

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు వైసీపీ , తెలుగుదేశం , జనసేన ,బీజేపీ ప్రచార ...

పొత్తు కోసం నేను వెళ్లలేదు

బీజేపీ కోరితేనే ఆ పార్టీతో పొత్తు పెట్టుకొన్నానని, పొత్తును తాను కోరలేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మంగళవారం కుప్పంలో ముస్లింలు, యువత, ఆ తర్వాత హంద్రీ ...

‘మేమంతా సిద్ధం’: నేటి నుంచి సీఎం జగన్‌ బస్సు యాత్ర

పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథంలో నిలిపేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ ...

మీ ఇంటి వద్దకే రూ.4 వేల పింఛన్: చంద్రబాబు

కుప్పం: తెలుగుదేశం స్థాపించినప్పటి నుంచి కుప్పంలో తిరుగులేని విజయం సాధిస్తున్నామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. బడుగు, బలహీనవర్గాలే పార్టీకి బలమని తెలిపారు..కుప్పంలో ఏర్పాటు ...

చంద్రబాబు పర్యటన విజయవంతం చేద్దాం

రాప్తాడులో ఈ నెల 28న జరగనున్న తెదేపా అధినేత చంద్రబాబు బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి పరిటాల సునీత పిలుపునిచ్చారు. రాప్తాడు ...

పిఠాపురం నుంచే పవన్‌ ఎన్నికల శంఖారావం.. ముహూర్తం ఫిక్స్‌

సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం నుంచే సమర శంఖం పూరించనున్నారు. మార్చి 30 నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టాలని ఆయన నిర్ణయించారు. పిఠాపురం ...

Page 15 of 36 1 14 15 16 36

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.