పవన్ పిఠాపురం పర్యటన షెడ్యూల్లో మార్పు.. వర్మతో ప్రత్యేక భేటీ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటన షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. సాధారణంగా మధ్యాహ్నం ఒంటి గంటకి పురోహుతిక అమ్మవారి ఆలయం మూసివేస్తారు. ఈ నేపథ్యంలో ...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటన షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. సాధారణంగా మధ్యాహ్నం ఒంటి గంటకి పురోహుతిక అమ్మవారి ఆలయం మూసివేస్తారు. ఈ నేపథ్యంలో ...
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఏప్రిల్ 1వ తేదీన కదిరిలో పర్యటించనున్నట్లు వైఎస్సార్ సీపీ కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి బీఎస్ మక్బూల్ తెలిపారు. వైఎస్సార్ సీపీ ...
మేమంతా సిద్ధం బస్సు యాత్రకు కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో అపూర్వ ఆదరణ లభించింది. సీఎం జగన్ రాక కోసం ఉదయం నుంచి రాత్రి వరకు పల్లెలు ...
ఏపీ పోలీసులపై ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలీసుల కంటే హంతకులే నయమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు ...
కాసేపట్లో పత్తికొండ నుంచి ప్రారంభం కానున్న సీఎం జగన్ బస్సు యాత్ర బైపాస్లో బస చేసిన ప్రాంతం నుంచి మొదలుకానున్న సీఎం జగన్ బస్సు యాత్రరతన మీదుగా ...
కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్కు నిరసన సెగ తగిలింది. గూడూరు మండలం పెంచికలపాడులో గురువారం రాత్రి బస చేసిన ఆయన ఎమ్మిగనూరులో ఏర్పాటు చేసిన ...
మీ భవిష్యత్తు నాది. రాయలసీమను హార్టికల్చర్ హబ్ చేయాలని 90 శాతం రాయితీతో డ్రిప్ ఇరిగేషన్ తీసుకువస్తే జగన్ రద్దు చేశారు. రాయలసీమలో రైతులకు మేలు జరుగుతుంది. ...
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్ర లో భాగంగా శుక్రవారం నంద్యాల జిల్లా, బనగానపల్లెలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ముందు బనగానపల్లెలో చంద్రబాబు రోడ్ ...
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం జిల్లాకు రానున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘మేము సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా ...
పొత్తులు, జిత్తులు, ఎత్తులతో మరోసారి మోసం చేసేందుకు వస్తున్న చంద్రబాబు మాటలను పొరపాటున కూడా నమ్మొద్దని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు సూచించారు. విశ్వసనీయతకు, ...
© 2024 మన నేత