మేమంతా సిద్ధం బస్సుయాత్ర తొమ్మిదో రోజు అప్డేట్స్
వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నేడు తొమ్మిదో రోజు (శనివారం) కొనసాగునుంది. సీఎం వైఎస్ జగన్ శుక్రవారం రాత్రి ...
వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నేడు తొమ్మిదో రోజు (శనివారం) కొనసాగునుంది. సీఎం వైఎస్ జగన్ శుక్రవారం రాత్రి ...
‘గోదావరిలో ఇసుక ఉంటుంది. పక్కనే ఉన్న పాలకొల్లులో ఇసుక దొరకట్లేదు. ఇసుక మాఫియాకి సీఎం జగన్ నాయకుడు. ఇసుక విధానాన్ని ఇష్టారాజ్యంగా చేసి భవన నిర్మాణ కార్మికులను ...
పింఛన్ల పంపిణీ సందర్భంగా 33 మంది మరణాలకు రాష్ట్ర ప్రభుత్వ ఘోర వైఫల్యమే కారణమని.. తెదేపా కోరినట్లు ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసి ఉంటే ఈ పరిస్థితి ...
‘రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షన్లు తీసుకుంటున్నారు. వీరిలో అవ్వాతాతలు, వితంతు అక్కచెల్లెమ్మలు, దివ్యాంగులు ఉన్నారు. అయ్యా.. చంద్రబాబు నాయుడూ.. ఇలాంటి వాళ్లను ఇబ్బంది పెట్టడం భావ్యం ...
వాలంటీర్లకు తెదేపా వ్యతిరేకంగా ఉందన్నది అవాస్తవమని వైకాపా నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. రాప్తాడు మండలం, అనంత రూరల్, ఆత్మకూరు, ...
లారీ, టిప్పర్ డ్రైవర్ల తరఫున చట్టసభలో ఒక ప్రతినిధి ఉండాలని అడిగిన వెంటనే ఒక టిప్పర్ డ్రైవర్కు టికెట్ ఇచ్చినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. చట్టసభల్లో కూర్చోబెట్టేందుకు ...
ఏపీ అభివృద్ధి చెందాలన్నా.. హత్యా రాజకీయాలకు స్వస్తి పలకాలన్నా జగనన్నను ఓడించాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ...
ముఖ్యమంత్రి జగన్పై ఆయన తోబుట్టువులు వైఎస్ షర్మిల, డాక్టర్ సునీత సమరం శంఖం పూరించబోతున్నారు. వివేకా హత్య కేసులో ఇద్దరూ జగన్పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టడంతో పాటు ...
అధికార వైకాపా ఎమ్మెల్యేలు, అభ్యర్థులకు నిరసన సెగలు మంటెక్కిస్తున్నాయి. ఇన్నాళ్లూ అధికారంలో ఉండి జనం గోడు పట్టించుకోకుండా.. కనీస మౌలిక సదుపాయాల కల్పన పైనా దృష్టి సారించని ...
‘అవ్వా.. చెప్పులేసుకో. లేదంటే కాళ్లు కాలుతాయి’ అని మనువరాలు చెబుతున్నా వినిపించుకోకుండా.. ‘ఆ చెప్పులతోనేమి.. బిర్నా రా ఆ సామి వెళ్లిపోతాడేమో’ అంటూ వృద్ధురాలు అలివేలమ్మ వేగంగా ...
© 2024 మన నేత