194 కోట్లతో అమృత్ పథకం క్రింద గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణం
నీటికోసం కటకటలాడుతున్న హిందూపూర్ ప్రజలకు గొల్లపల్లి రిజర్వాయిర్ నిర్మించి నీటి సదుపాయం కల్పించారు
నందమూరి బాలకృష్ణ గారు, బాలయ్య అని విస్తృతంగా పిలుస్తారు తెలుగు సినిమాలో తన నటనకు ప్రసిద్ధి చెందారు. బాలకృష్ణ గారు 2009, 2014 నుండి హిందూపురం నియోజకవర్గం నుండి ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ఎన్నికైన సభ్యుడు.
నందమూరి బాలకృష్ణ గారు టీడీపీ తరపున హిందూపురం అసెంబ్లీ స్థానానికి మూడోసారి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
Required
మన పార్థసారథి గారిని ఎంపీ అభ్యర్థిగా గెలుచుకొని మన జిల్లా అభివృద్ధిలో బాగస్వాములవుదాం!
హిందూపురం అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేసే మన ప్రియతమ నాయకులు శ్రీ పరిపూర్ణానందగారిని గెలిపించి హిందూపురం అభివృద్ధికి దోహదం చేద్దాం.
శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రగతి ఎంతగానో పెరిగింది. అదే విధంగా మన హిందూపురం పార్లమెంటు స్థానంలో కూడా శ్రీ పరిపూర్ణానంద స్వామిని గెలిపించుకొని హిందూపురం అభివృద్ధి చేద్దాం.
5 సంవత్సరాలుగా జగనన్న నడుపుతున్న సంక్షేమ పథకాలే వైఎసార్సీపీ బలం. అందరం కలిసి జగన్నను మళ్ళీ సీఎం ని చేద్దాం.
మనకు ఎన్నో మంచి పథకాలద్వారా ప్రజా సేవకు అంకితమైన వైయస్సాఆర్ గారి అడుగుజాడల్లో నడుస్తున్న జగన్నన్న అభ్యర్థి దీపికా గారికే గెలిపిద్దాం.
హిందూపురానికి చుట్టం చూపుగా వొచ్చిపోయే బాలయ్య కన్నా మాతో ఉండి మాకు నిత్యం అందుబాటులో ఉండే దీపికా గారినే గెల్పించుకొందాం.
మూడోసారి కూడా మా బాలయ్య బాబునే హిందూపురం ఎమ్మెల్యే కావాలని మేము కోరుతున్నాము, అలాగే మా భాద్యతగా బాలయ్యనే గెలిపించుకొంటాము
ప్రజావాణికి తాగునీరు, రోడ్లు, వైద్య సదుపాయాలు కల్పించి హిందూపురాన్ని అభివృద్ధి చేసిన బాలయ్యబాబును ఎమ్మెల్యేగా గెలిపిస్తాం.
నీటికోసం కటకటలాడుతున్న హిందూపూర్ ప్రజలకు గొల్లపల్లి రిజర్వాయిర్ నిర్మించి నీటి సదుపాయం కల్పించారు
హిందూపురం నందు 23 కోట్లతో వ్యాపారస్తులకు వాణిజ్య భవన సముదాయము నిర్మించారు. పట్టణంలో అన్ని వీధుల్లో ఎల్ఈడీ దీపాలను ఏర్పాటు చేయనున్నారు
పట్టణానికి నూతన ముఖద్వారం నిర్మించేందుకు నిధులు మంజూరు చేసేందుకు ఎమ్మెల్యే బాలకృష్ణ చేస్తున్న కృషిని మున్సిపల్ చైర్మన్ లక్ష్మీనాగరాజు అభినందించారు.
శాంతిభద్రతలతో హిందూపురంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా పరిపాలన సాగించారు.
బాలయ్య మీద ప్రజలకు ఉన్న అమితమైన అభిమానం అన్ని వర్గాల వారీగా మంచి ఆదరణ ఉంది.
విద్య, పరిశ్రమలు, ఆరోగ్యానికి పెద్దపీట వేసిన బాలయ్య. అన్న క్యాంటీన్ తన సొంత నిధులతో నిర్వహణ
సమాజంలోని అణగారిన వర్గాల ఆదాయాన్ని ఐదేళ్లలో రెట్టింపు చేసేలా తెలుగుదేశం ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు రూపొందించింది.
రైతులను ఆర్థికంగా ఆదుకోవడమే ఈ పథకం లక్ష్యం కాగా, రాష్ట్రంలో అమలు చేసేందుకు తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది.
బీసీ ప్రయోజనాలను పరిరక్షించేందుకు, వారికి సమగ్ర మద్దతునిచ్చేందుకు ఉద్దేశించిన చట్టాన్ని ప్రవేశపెట్టాలని తెలుగుదేశం పార్టీ తన ఉద్దేశాన్ని ప్రకటించింది.
టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఉండేలా చూస్తామని చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు.
18 ఏళ్లు నిండిన మరియు "స్త్రీనిధి" కింద నమోదైన కుటుంబాలకు చెందిన మహిళలకు వారి బ్యాంకు ఖాతాలలో నెలవారీ 1500 రూపాయలు జమ చేయబడతాయి.
ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.
Copyright © 2024 Mana Netha. All Rights Reserved.