భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలు
💥భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలు. ▪️అర్హత : 10th, డిగ్రీ ▪️జీతభత్యాలు: రూ.18,000 - 81,100/-. ▪️చివరి తేది: ఏప్రిల్ 6. click here
Read more💥భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలు. ▪️అర్హత : 10th, డిగ్రీ ▪️జీతభత్యాలు: రూ.18,000 - 81,100/-. ▪️చివరి తేది: ఏప్రిల్ 6. click here
Read moreఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 27 నుంచి వారాహిపై ఉత్తరాంధ్ర నుంచి పర్యటన ప్రారంభించనున్నారు. తొలి విడతలో కొన్ని కీలక నియోజకవర్గాలలో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రానున్న ఎన్నికల్లో విజయమే...
Read moreరాష్ట్రంలో 144 సెక్షన్ అమలవుతోంది .ఎలాంటి కార్యక్రమం అయినా అనుమతులు తీసుకోవాల్సిందే.సువిధ యాప్ ద్వారా అనుమతులు తీసుకోవాలి.ఇప్పటి వరకు 392 దరఖాస్తులు పరిష్కరించాం. వాలంటీర్లు, ఒప్పంద ఉద్యోగులపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. 46 మందిపై చర్యలు తీసుకున్నాం.కొందరు వాలంటీర్లను విధుల నుంచి...
Read moreవైసీపీ నుండి టిడిపిలోకి చేరిన సోమందేపల్లి మండలం తుంగోడు పంచాయతీ వైసీపీ నాయకులు. సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం తుంగోడు పంచాయతీ నుండి 60 వైసీపీ కుటుంబాలు పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ గారి సమక్షంలో తెలుగుదేశం...
Read moreసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం కొగిర గ్రామం నుండి మాజీ సింగిల్ విండో అధ్యక్షులు టైల ఆంజనేయులు ఆధ్వర్యంలో పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ గారి సమక్షంలో వైసిపి పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరిన...
Read moreకళ్యాణదుర్గం వైసిపి మండల కన్వీనర్ గారికి చైర్మన్ పదవి ఇస్తానని చెప్పి 5 కోట్లు ఇస్తే ఇస్తానని చెప్పిన ఉషాశ్రీ...సరే అంటూ డబ్బులు తీసుకొని మరోకరికి ఇచ్చిన ఘనత ఉషాశ్రీ కే దక్కుతుంది... డబ్బులు తిరిగి అడిగితే ఆధారాలు ఏం వున్నాయంటూ...
Read moreవాలంటీర్లపై ఈసీ కొరడా.. 30 మంది డిస్మిస్!అయినా లెక్క చేయని కొందరుమరికొందరిపై వైసీపీ నేతలు, ఐప్యాక్ ప్రతినిధులు, ఎమ్మెల్యేల ఒత్తిడి,నలుగురు డీలర్లపై వేటు. వైసీపీకి అనుకూలంగా ఆర్టీసీ ఉద్యోగి ప్రచారం,మరికొంతమంది ఉద్యోగుల తొలగింపు.
Read moreసత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం సానిపల్లి గ్రామం నుండి 20 తటస్థ మరియు వైసీపీ పార్టీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. అదే విధంగా పరిగి మండలం ఊటుకూరు పంచాయతీ అక్కoపల్లి గ్రామం నుండి 6 వైసీపీ...
Read moreసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ మండలం గుట్టురు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త తలారి రామాంజనేయులు కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెనుకొండ మండలం పెద్ద చెరువు కట్ట ఆంజనేయస్వామి దేవాలయం నందు పెనుకొండ మండలం...
Read moreఆంధ్రప్రదేశ్: మే 13న జరగనున్న ఎన్నికల్లో 85 సంవత్సరాలు పై బడిన వారు, శారీరక వైకల్యం ఉన్న ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ జారీకి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఒకసారి పోస్టల్ బ్యాలెట్ కోసం ఫార్మ్ -12 సమర్పించాక పోలింగ్ కేంద్రాలకు...
Read more© 2024 మన నేత