ప్రతి ఉపాధ్యాయుడు వినూత్న ఆలోచనలను అలవర్చుకోవాలి
అనంతపురం విద్య: ప్రతి ఉపాధ్యాయుడు కొత్త ఆలోచనలతో బోధిస్తే వినూత్న ఆవిష్కరణలు వెలుగులోకి వస్తాయని పాఠశాల విద్యా అదనపు సంచాలకులు, కేజీబీవీ పాఠశాలల కార్యదర్శి మధుసూదనరావు పేర్కొన్నారు. కేజీబీవీల్లో కొత్తగా నియమితులైన సీఆర్టీలు, పీజీటీలకు అనంతపురం శివారులోని వైటీ శివారెడ్డి ఇంజినీరింగ్...
Read more