KB Shadmeen

KB Shadmeen

వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలంటూ నిరసన…

శ్రీ సత్య సాయి జిల్లా: హిందూపురం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఏపీపీఎస్సీ ఉద్యోగాల లో అవకతవకలు జరిగాయంటూ టిడిపి, టీఎన్ఎస్ఎఫ్ ,ఐ టి డి పి ఆధ్వర్యంలో ఏపీపీఎస్సీ కార్యదర్శి పిఎస్ , చైర్మన్ లను సస్పెండ్ చేయాలి. ముఖ్యమంత్రి...

Read more

ఏ క్షణమైనా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఢిల్లీ: ఇవాళో రేపో ఏ క్షణమైనా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది..ఈసీకి నిన్న ఇద్దరు నూతన ఎన్నికల కమిషనర్ల ఎంపిక జరిగిన సంగతి విదితమే..ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం వాళ్లు తమ బాధ్యతలు...

Read more

వైఎస్‌ఆర్‌ శుద్ధ జల కేంద్రం పేరుతో దాదాపు రూ.1 5లక్షలు దోపిడీ

అప్పట్లో ఎన్టీఆర్‌ స్రవంతి పేరుతో...మునిసిపాలిటీ ఆదాయానికి గండిఇష్టారాజ్యంగా అజెందాలలో ఆమోదాలుహిందూపురం మార్చి 14: హిందూపురం మున్సిపాలిటీ లో ఇష్టారాజ్యంగా అజెండాలో అంశాలను పెట్టి ఆమోదం తెలుపుతూ హిందూపురం పట్టణ ప్రజల సొమ్మునుఏకంగా దోచుకుని తినే స్థాయికి వెళ్లిపోయిందని పురం ప్రజలు తీవ్రస్థాయిలో...

Read more

విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ

లేపాక్షి మండలంలోని పలు జిల్లా పరిషత్‌ పాఠశాల లో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరిక్షఅట్టలను గ్లోబల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్సిట్యూట్‌ డైరెక్టర్‌ నాగేంద్ర సహకారం తో బిజెపి మండల అధ్యక్షుడు ఎం నరసింహమూర్తి అధ్వర్యంలో గురువారం పంపిణీ చేశారు. మండల పరిధిలో...

Read more

బ్ర‌హ్మ‌తేజ్ కుమార్ ఆత్మాహ‌త్యాయ‌త్నం

ప్ర‌కాశం జిల్లా త‌ర్లుపాడు మండ‌లం కంద‌ల్ల‌పల్లికి చెందిన‌ వైసీపీ నేత జ‌య‌వెంక‌టేశ్వ‌ర‌రెడ్డి వేధింపులు తాళ‌లేక బ్ర‌హ్మ‌తేజ్ కుమార్ ఆత్మాహ‌త్యాయ‌త్నం చేశాడు. ఫ్యాక్ష‌న్ స‌ర్కారుకి రోజులు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయ‌ని, బ్ర‌హ్మ‌తేజ్ కుమార్ దంప‌తుల‌ని వేధించి ఆత్మాహ‌త్యాయ‌త్నానికి పురికొల్పిన ఏ ఒక్క‌రినీ వ‌దిలిపెట్టే ప్ర‌శ్నే లేద‌ని...

Read more

కార్పొరేట్ విద్యాసంస్థల ముందస్తు అడ్మిషన్లు అరికట్టాలి

జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల ప్రచార ఫ్లెక్సీలను తొలగించాలి. శ్రీ సత్యసాయి జిల్లా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయంలో AD నాగరాజు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జిల్లావ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ విద్యాసంస్థలు ముందస్తు అడ్మిషన్లు...

Read more

పరిగి చెరువులో చెరబట్టిన మట్టి మాఫియా గ్యాంగ్

పరిగి, మార్చి 14నేటి భారత్‌:- భూమి ఉపరితలంపైఅవసరాన్ని బట్టి నిబంధనల ప్రకారం ప్రభుత్వ అనుమతితోమట్టిని తరలించవచ్చు. భూ హక్కు చట్ట ప్రకారంప్రభుత్వానికైనా భూ యాజమాన్యానికైనా కేవలం మూడుఅడుగులు మాత్రమే హక్కు కలిగి ఉంటారు. అంతకుమించిఒక్క అడుగు లోతుకు తవ్వకాలు చేయాల్సి వస్తే...

Read more

అమరేష్ కుటుంబానికి 5 లక్షల బీమా చెక్కును అందజేసిన జనసేన పార్టీ

హిందుపురం (ని)చిలమత్తూరు మండలం తుమ్మలకుంట గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు హరిజన అమరేష్ గత 7 నెలల క్రింద ప్రమదాంశాస్థు బైక్ ఆక్సిడెంట్ లో మరణించడం జరిగింది 13-03-2024 బుధవారం నాడు జనసేన పార్టీ మంగళగిరి కార్యాలయంలో అమరేష్...

Read more

దాదులూరు గ్రామంలో అత్యంత వైభంగా జరుగుతున్న జాతర

కనగానపల్లి మండలం దాదులూరు గ్రామంలో అత్యంత వైభంగా జరుగుతున్న శ్రీ దాదులూరు చెన్నకేశవ స్వామి,శ్రీ పోతలయ్య స్వామి,శ్రీ బంగారు లింగమయ్య స్వామి దేవతల జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి...

Read more

పౌష్టికాహారం… అవశ్యకతపై.. బాలింతలకు అవగాహన కల్పిస్తున్న… హిందూపురం ఐసిడిఎస్ సిడిపిఓ రెడ్డి రమణమ్మ

శ్రీ సత్య సాయి జిల్లా మార్చి 13 పోషికాహార పకోత్సవాలు పురస్కరించుకొని చిలమత్తూరు మండల పరిధిలోని కోడూరు సెక్టర్.చిన్నపరెడ్డిపల్లి అంగన్వాడి కేంద్రంలోని బుధవారం పౌష్టికాహారం విశిష్టతపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి హిందూపురం ఐసిడిఎస్ సిడిపిఓ రెడ్డి రమణమ్మ సూపర్వైజర్ సునీత...

Read more
Page 13 of 142 1 12 13 14 142

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.