పోలీసులపై దాడి చేసిన 9 మందికి జైలు శిక్ష
అనంతపురం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి రెండేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. వివరాలు… అనంతపురం రూరల్ మండలం పూల్కుంటలో జరిగిన చోరీ ఘటనలో కర్ణాటక పోలీసు అధికారులపై ప్రాథమిక నిందితుడు ఓబులేసు సహా 9 మంది వ్యక్తులు...
Read more