పరిశ్రమల స్థాపనకు దరఖాస్తుల స్వీకరణ
అనంతపురం టౌన్, రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి ఎంఎస్ఎంఈ పార్కులో పరిశ్రమలు స్థాపించాలనుకునే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు అందుబాటులో ఉన్న స్థలాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సోని మంగళవారం ప్రకటించారు. 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఇండస్ట్రియల్ పార్కులో...
Read more
