రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
గుంతకల్లు రూరల్లో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. గుంతకల్లు మండలం దంచర్లకు చెందిన ఆంజనేయులు(52), పాతకొత్తచెరువుకు చెందిన బాలకృష్ణ ఇద్దరూ గొర్రెల పెంపకంతో జీవనోపాధి పొందుతున్నారు. ఆదివారం రాత్రి తమ తండా వైపు వెళ్తుండగా...
Read more



