మరణించిన వివాహిత
కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లికి చెందిన డోన తిమ్మప్ప భార్య శిల్ప(29) అనే వివాహిత విద్యుదాఘాతంతో మృతి చెందిన విషాద సంఘటన కళ్యాణదుర్గం రూరల్లో చోటుచేసుకుంది. సోమవారం ఉదయం ప్రత్యేకంగా ఇంటి నిర్మాణ పనులకు హాజరైన ఆమె ఇంటి పనుల్లో పాల్గొంది. దురదృష్టవశాత్తు,...
Read more






