ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి
తాడిపత్రి అర్బన్లో తీవ్ర మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. తాడిపత్రి అర్బన్ ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని రాగితోట పాలెంకు చెందిన లక్ష్మీరంగయ్య(60) కిడ్నీ సంబంధిత వ్యాధితో పోరాడుతున్నాడు. చికిత్స...
Read more








