కరువు పరిశీలన
జిల్లాలో కరువు పరిస్థితులను అంచనా వేసేందుకు కేంద్ర బృందం మంగళవారం క్షేత్రస్థాయి పరీక్షలు నిర్వహించనుంది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి పంకజ్ యాదవ్ నేతృత్వంలో పది మంది సభ్యుల బృందం సోమవారం రాత్రి అనంతపురం చేరుకుంది. మంగళవారం ఉదయం...
Read more









