ఇంటింటా ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన సవితమ్మ గారు
సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ మున్సిపాలిటీ పరిధిలో 4 వార్డు నందు ఇంటింటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి,వేయించి ,అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని మళ్లీ ముఖ్యమంత్రి గా నారాచంద్ర బాబు నాయుడు చేసుకుందామని స్థానిక...
Read more