Naresh Kumar

Naresh Kumar

త్వరలో ‘జేసీ’ అభివృద్ధి అజెండా అమలు చేస్తాం

తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా త్వరలో ‘జేసీ’ అభివృద్ధి అజెండా అమలు చేస్తామని జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. యువ చైతన్యరథం బస్సుయాత్ర ముగింపు సందర్భంగా బుధవారం యాడికిలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఓంశాంతి వద్ద నుంచి చౌడేశ్వరి కల్యాణ మండపం వరకు...

Read more

అరకొర పోస్టులతో డీఎస్సీ

వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటిసారి అరకొర పోస్టులతో డీఎస్సీ ప్రకటన జారీ అయింది. అధికారం చేపడితే మెగా డీఎస్సీ కింద 26 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడి 5 సంవత్సరాలు పూర్తి కావొస్తోంది....

Read more

తొలి ఓటు తెదేపాకే వేస్తాం

తొలిసారిగా ఓటు వేయబోతున్నామని, మా తొలి ఓటు తెదేపాకే వేసి గెలుపునకు కృషి చేస్తామని కళాశాల విద్యార్థులు స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం అనంతపురం నగరంలో ప్రైవేటు కళ్యాణ మండపంలో రాయదుర్గం నియోజకవర్గ విద్యార్థులతో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ముఖాముఖి...

Read more

రేషన్‌ బియ్యానికీ విదుల్చుడే!

రేషన్‌ బియ్యం ఇవ్వాలంటే ఏడాదికి రూ.4,600 కోట్లు అవసరమని సీఎం జగన్‌ మంగళవారం శాసనసభలో చెప్పారు. కందిపప్పు, ఉప్పు, నూనెలు, ఇతరత్రా నిత్యావసరాలూ ఇవ్వాలంటే ఏడాదికి కనీసం రూ.6వేల కోట్లైనా కావాలి. కానీ, వైకాపా ప్రభుత్వం ఇందుకోసం అయిదేళ్లలో పౌరసరఫరాల సంస్థకు...

Read more

‘చేయూత’ ఉఫ్‌!

ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగుల నోట్లో మట్టి దాదాపు 60 వేల దరఖాస్తులపై అనర్హత కత్తి ఇటీవల విడుదల చేసిన కొత్త పింఛన్లలోనూ నిరాశే ‘‘చేయూత కింద లబ్ధి పొందుతున్న 45-60 ఏళ్ల వయసు మహిళల్లో ఆరు లక్షల మందికిపైగా వితంతువులు,...

Read more

స్వల్ప వ్యవధిలో సమాచారమిచ్చి.. రమ్మంటే ఎలా?: చంద్రబాబు అభ్యంతరం

ప్రభుత్వంలో, వివిధ సంస్థల్లో కీలకమైన పోస్టులన్నీ అస్మదీయులకు కట్టబెడుతున్న జగన్‌ ప్రభుత్వం.. ఎన్నికల ముంగిట మరింత జోరు పెంచింది. ఖాళీగా ఉన్న సమాచార కమిషనర్ల పోస్టులు మూడింటితో పాటు, ఉపలోకాయుక్త పోస్టును భర్తీ చేసేందుకు గురువారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో...

Read more

ఎన్నికల్లో సహకరించాలని వాలంటీర్లతో బేరాలు.. అడ్డుకున్న తెదేపా నేతలు

‘వచ్చే ఎన్నికల్లో వాలంటీర్లందరూ వైకాపా గెలుపునకు కృషి చేయాలి. దీనికిగానూ ప్రతి ఒక్కరికి నెలకు రూ. 30 వేల వరకు ఇస్తాం. మీ పరిధిలో ఉన్న 50 ఇళ్లలోని ఓట్లు వైకాపాకు పడేలా చూడాలి’ అంటూ అధికార పార్టీ నాయకులు వాలంటీర్లతో...

Read more

అప్పులతో వేసిన రోడ్లకూ గొప్పలు

‘మా ప్రభుత్వం గత అయిదేళ్లలో రోడ్లకు రూ.2,626 కోట్లు, జిల్లా రోడ్లకు రూ.1,955 కోట్లు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లకు రూ.272 కోట్లు ఖర్చు చేసింది’ ఇవీ.. 2024-25 బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి చెప్పిన గొప్పలు. కేంద్రం ఇచ్చిన...

Read more

ఏపీలో మొదటిసారి వర్సిటీ కులపతిగా సీఎం

విశ్వవిద్యాలయాలకు సాధారణంగా గవర్నర్‌ కులపతి(ఛాన్స్‌లర్‌)గా ఉంటారు.. కానీ, ఇప్పుడు రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్‌జీయూకేటీ) కులపతిగా ముఖ్యమంత్రి వ్యవహరించేలా రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్‌జీయూకేటీ కులపతిగా సీఎం ఉండేందుకు వీలుగా తీసుకొచ్చిన చట్ట సవరణ...

Read more

అభ్యర్థించినా ఆగని జగన్‌!.. ఉసూరుమంటూ వెనుదిరిగిన జనం

వారంతా సామాన్యులు.. ఎక్కడెక్కడి నుంచో బుధవారం అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి తమ సమస్యలు విన్నవించుకోవాలని వేచి చూశారు. సీఎం వాహన శ్రేణితో వెళ్తున్న సమయంలో ఆయనకు అభివాదం చేస్తూ.. పట్టుకొచ్చిన అభ్యర్థన పత్రాలను చూపిస్తూ తమ సమస్యలను...

Read more
Page 99 of 169 1 98 99 100 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.