Naresh Kumar

Naresh Kumar

బెల్‌, బెంగళూరులో 55 ఖాళీలు

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, బెంగళూరు తాత్కాలిక ప్రాతిపదికన ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ట్రైనీ ఇంజినీర్‌-I: 33 పోస్టులు ప్రాజెక్టు ఇంజినీర్‌-I: 22 పోస్టులు అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌తో పాటు పని అనుభవం వేతనం: ట్రైనీ ఇంజినీర్‌కు...

Read more

ప్రభుత్వ ఉద్యోగాలు

రైల్వేలో అసిస్టెంట్‌ లోకో పైలట్‌ పోస్టులు 5,696 అసిస్టెంట్‌ లోకో పైలట్‌ (ఏఎల్‌పీ) పోస్టులను భర్తీ చేసేందుకు రైల్వే శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆర్‌ఆర్‌బీ రీజియన్లు: అహ్మదాబాద్‌, అజ్‌మేర్‌, బెంగళూరు, భోపాల్‌, భువనేశ్వర్‌, బిలాస్‌పూర్‌, చండీఘర్‌, చెన్నై, గువాహటి, జమ్ము అండ్‌...

Read more

కోడికత్తి కేసు.. నిందితుడు శ్రీనివాస్‌కు బెయిల్‌

కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్‌కు బెయిల్‌ లభించింది. అతడికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. రూ.25వేల పూచీకత్తుతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని.. ప్రతి ఆదివారం ముమ్మిడివరం పీఎస్‌లో హాజరుకావాలని స్పష్టం చేసింది. కేసు గురించి మీడియాతో...

Read more

ఈ నెల 11 నుంచి లోకేశ్‌ ‘శంఖారావం’.. ఇచ్ఛాపురంలో తొలి సభ

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఈ నెల 11 నుంచి శంఖారావం పేరిట ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు ‘శంఖారావం’పై రూపొందించిన ప్రత్యేక వీడియోను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విడుదల చేశారు. ఉత్తరాంధ్ర నుంచి...

Read more

YSRCP- మహిళా విభాగం: టీడీపీని ఓడించేందుకు మహిళలు సిద్ధం!

రాష్ట్రంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు మహిళలకు ఒక్క మంచి పథకం అమలు చేయలేకపోయాడని, టీడీపీని ఓడించేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్‌ శశికళారెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక...

Read more

సుపరిపాలనకే ప్రజాదరణ

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న సుపరిపాలనకే ఈ స్థాయిలో ప్రజాదరణ లభిస్తోందని తుడా చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం మండలంలోని కేకేవీపురంలో నిర్వహించిన వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సంక్షేమ...

Read more

ఎల్లోమీడియా అండతో విషం

ఎల్లోమీడియా అండతో టీడీపీ నేతలు విషం కక్కుతున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపించారు. బుధవారం మండలంలోని వెలుగోను గ్రామంలో ఏబీఎన్‌ ఎండీ రాధాకృష్ణ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పార్టీ నేత పాపకన్ను మధుసూదన్‌రెడ్డి పంగిలి గ్రామంలో...

Read more

హెరిటేజ్‌ కోసమే విజయా డెయిరీ మూత

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెరిటేజ్‌ డెయిరీ లాభాల కోసమే విజయా డెయిరీని మూసివేసి రైతులను తీవ్రంగా మోసం చేశాడని చిత్తూరు జెడ్పీచైర్మన్‌ శ్రీనివాసులు, డీసీసీబీ చైర్‌పర్సన్‌ మొగసాల రెడ్డెమ్మ అన్నారు. బైరెడ్డిపల్లెలో బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. జిల్లాకు చెందిన...

Read more

ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జిల్లా యంత్రాంగం ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ధర్మవరం, మడకశిర, హిందూపురం ప్రాంతాల్లో ఈవీఎంలు భద్రపరిచేందుకు, అలాగే కౌంటింగ్‌ కేంద్రాలకు గుర్తించిన భవనాలను కలెక్టర్‌ అరుణ్‌బాబు బుధవారం పరిశీలించారు. తొలుత ధర్మవరం...

Read more

కాలవ డబ్బా.. డొల్లేనబ్బా!

ప్రజల్లో ఉనికి కోల్పోయిన టీడీపీ నేత కాలవ శ్రీనివాసులు ఎన్నికల ముందు కుయుక్తులకు తెరలేపుతున్నారు. వైఎస్సార్‌ సీపీ నాయకులకు బలవంతంగా తమ పార్టీ కండువాలు వేసి టీడీపీలో చేరారంటూ డబ్బాలు కొట్టుకుంటున్నారు. తీరా అంతా అబద్ధమేనని తేలాక తెల్లమొహం వేస్తున్నారు. అందుకు...

Read more
Page 97 of 169 1 96 97 98 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.