Naresh Kumar

Naresh Kumar

క్లాప్‌… అంతా ఫ్లాపే..

పురపాలక సంఘాల్లో చెత్తను తరలించేందుకు గతేడాది రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన ఈ ఆటోలు పలుచోట్ల మూలకు చేరాయి. దీంతో వీధుల్లో ట్రాక్టర్ల ద్వారానే చెత్తను సేకరిస్తున్నారు. ఇందులో తడి, పొడి చెత్త సేకరణ కానరావడం లేదు. ప్రభుత్వ క్లాప్‌ కార్యక్రమం...

Read more

ఇంటి వద్దకు రాదు.. తిప్పలు తప్పవు

గతంలో రేషన్‌ దుకాణాల వద్ద లబ్ధిదారులు నిత్యావసరాలు తీసుకునేవారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఇదంతా ప్రజలకు ఇబ్బంది అని ఇంటి వద్దకే రేషన్‌ సరకులు అంటు రూ.కోట్ల ప్రజాధనంతో ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ప్రజలకు రేషన్‌ అందిస్తున్నారు....

Read more

ప్రభుత్వ కార్యక్రమమా.. వైకాపా ప్రచార వేదికా?

ఎవరేమనుకున్నా సరే.. మేం మారమంతే.. అన్నట్లుంది వైకాపా నాయకుల ప్రచార తీరు. కదిరి పురపాలక సంఘం కమిషనర్‌ కిరణ్‌కుమార్‌ అధ్యక్షతన గురువారం డ్వాక్రా మహిళలకు ఆసరా చెక్కు పంపిణీ కార్యక్రమం వైకాపా ఎన్నికల ప్రచార వేదికగా మారింది. వైఎస్సార్‌ ఆసరా నాలుగో...

Read more

నేడు ప్రధానిని కలవనున్న ముఖ్యమంత్రి జగన్‌

ముఖ్యమంత్రి జగన్‌ గురువారం రాత్రి దిల్లీకి చేరుకున్నారు. దిల్లీలోని సీఎం అధికారిక నివాసమైన 1-జన్‌పథ్‌లో బస చేశారు. శుక్రవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సీఎం కలవనున్నారు. ప్రధానిని కలిశాక అవకాశం ఉంటే కేంద్ర ఆర్థిక, జలశక్తి మంత్రులనూ ముఖ్యమంత్రి కలుస్తారు....

Read more

ఎస్జీటీ పోస్టులకు బీఈడీ వారూ అర్హులే!

బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (బీఈడీ) చేసిన వారికి సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పోస్టులకు అర్హత కల్పిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 1-5 తరగతుల బోధనకు నిర్వహించే...

Read more

అమరావతే గెలుస్తుంది.. నిలుస్తుంది

చంద్రబాబు సుపరిపాలనలో రాష్ట్రం తిరిగి సుభిక్షంగా మారుతుందని.. అమరావతే గెలుస్తుంది.. నిలుస్తుందని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. గురువారం గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో ‘నిజం గెలవాలి’ కార్యక్రమం నిర్వహించి చంద్రబాబు అరెస్టు సమయంలో ఆవేదనతో మృతిచెందినవారి కుటుంబసభ్యులను పరామర్శించి, రూ.3లక్షల...

Read more

ఏపీలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు వైఎస్‌ పేరు

రాష్ట్రంలో అనేక పథకాలకు తన పేరో లేక తన తండ్రి పేరో పెట్టుకుంటున్న జగన్‌ ఇప్పుడు వైద్య కళాశాలలనూ వదల్లేదు. కొత్తగా ఏర్పాటు చేసిన 17 వైద్య కళాశాలలకు మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి (వైఎస్సార్‌) పేరు పెడుతూ ప్రభుత్వం గురువారం...

Read more

ఆశాలపై పోలీసుల నిర్బంధకాండ!

డిమాండ్ల సాధనకు ఉద్యమబాట పట్టిన ఆశా కార్యకర్తలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. నిరసన తెలిపేందుకు వస్తున్న మహిళలను ఈడ్చిపడేశారు. దుస్తులు ఊడిపోతున్నా కనీస స్పృహ లేకుండా బస్సుల్లోకి తోసేశారు. ‘చలో విజయవాడ’ ఆందోళనలో భాగంగా వివిధ జిల్లాల నుంచి గురువారం వేల...

Read more

ఏడాదిలో 341 రోజులు అప్పుల్లోనే!

జగన్ ప్రభుత్వం ఏడాదిలో 341 రోజులు అప్పులు చేస్తూనే ఉంది. రిజర్వుబ్యాంకు ఇచ్చిన రకరకాల వెసులుబాట్లు వినియోగించుకుంది.. అందుకోసం ఏకంగా రూ. 149 కోట్ల మేర వడ్డీలు చెల్లించింది. రాష్ట్ర ప్రభుత్వ నగదు నిర్వహణ తీరు వల్ల ఇలా వడ్డీలు చెల్లించాల్సిన...

Read more

టిడ్కో ఇళ్లపై జగన్‌ పిడుగు

‘‘మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద ప్రజల సొంతింటి కలను నిజం చేస్తాం… ఇళ్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యమిస్తాం’’ అని ప్రతిపక్ష నేతగా జగన్‌మోహన్‌రెడ్డి అరచేతిలో స్వర్గం చూపించారు. అధికారంలోకి వచ్చాక అదే చేత్తో పేదల కంచంలో మట్టిపోశారు. బీదసాదల కోసమని...

Read more
Page 96 of 169 1 95 96 97 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.