Naresh Kumar

Naresh Kumar

వడ్డె ఓబన్న అడుగుజాడల్లో నడుద్దాం

స్వాతంత్య్ర సమరయోధుడిగా గుర్తింపు తెచ్చుకొన్న వడ్డె ఓబన్న అడుగుజాడల్లో మనమందరం ముందుకు సాగుదామని ఎమ్మెల్యే బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే శుక్రవారం పట్టణంలోని శ్రీకంఠపురంలో వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఇటీవల ఆవిష్కరించిన వడ్డె ఓబన్న విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళి అర్పించారు....

Read more

ఉపాధ్యాయులకు అప్రెంటిస్‌షిప్‌

ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డీఎస్సీ ప్రకటించాలని నిరుద్యోగులు కోరితే.. సీఎం జగన్‌ వారికి దిమ్మతిరిగేలా షాక్‌ ఇచ్చారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలోనూ ఆయన రివర్స్‌ విధానమే పాటించారు. ఎప్పుడో 12 ఏళ్ల కిందట రద్దయిన అప్రెంటిస్‌షిప్‌ విధానాన్ని ఇప్పుడు డీఎస్సీ కోసం...

Read more

33 పోస్టుల భర్తీకి ఆరు నోటిఫికేషన్ల జారీ

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. శుక్రవారం ఏపీపీఎస్సీ కొత్తగా వేర్వేరు కేటగిరీల్లో 33 ఉద్యోగాల భర్తీకి ఆరు నోటిఫికేషన్లు జారీ చేసింది. కాలుష్య నియంత్రణ మండలిలో అనలిస్ట్‌ గ్రేడ్‌-2 కింద -18, టౌన్‌ కంట్రీ ప్లానింగ్‌...

Read more

వాలంటీర్లు పార్టీకి విధేయులై పనిచేయాలి

ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీచేసే అభ్యర్థుల విజయానికి గ్రామ వాలంటీర్లు, ఉపాధి హామీ, వెలుగు సిబ్బంది, యానిమేటర్లు కృషి చేయాల్సిందేనని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి ఉష శ్రీచరణ్‌ హుకుం జారీ చేశారు. శుక్రవారం శ్రీసత్యసాయి జిల్లా పరిగి, రొద్దం...

Read more

ఏ-1 ఏపీలో, ఏ-2 రాజ్యసభలో కూర్చుంటే దేశమెలా ముందుకెళ్తుంది?

‘‘ఏ-1 ఆంధ్రప్రదేశ్‌లో, ఏ-2 రాజ్యసభలో కూర్చున్నారు. ఇలాంటివారు పాలన సాగిస్తే ఎలా ముందుకెళ్తాం? అందువల్ల కేంద్రప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటుచేసి అవినీతిపరులపై వేగంగా చర్యలు తీసుకోవాలి’’ అని తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు డిమాండ్‌ చేశారు. ఆయన శుక్రవారం లోక్‌సభలో జరిగిన చర్చలో...

Read more

భాజపాకు ఏపీ ప్రభుత్వం నుంచి ముడుపులు

ఇసుక అక్రమ దందా, మద్యం వ్యాపారంలో వచ్చే ఆర్థిక ప్రయోజనాల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి భాజపాకు ముడుపులు అందుతున్నందునే ఏపీ వైపు ఈడీ, ఐటీ విభాగాలు చూడటం లేదని రాజ్యసభ మాజీ సభ్యుడు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేవీపీ రామచంద్రరావు తీవ్ర ఆరోపణలు...

Read more

వాలంటీర్లకు తాయిలాలు రెట్టింపు

వాలంటీర్లకు ఎన్నికల ముందు మరింతగా తాయిలాలు ఎరవేసి వారితో పార్టీ పని చేయించుకునేందుకు జగన్‌ ప్రభుత్వం మాస్టర్‌ ప్లాన్‌ వేసింది. ఏటా పురస్కారాల పేరుతో వారికి ఇస్తున్న తాయిలాల మొత్తాన్ని ఒక్కసారిగా రెట్టింపు చేయబోతోంది. వాలంటీర్లంతా వైకాపా వారేనని ముఖ్యమంత్రి, ఆ...

Read more

వినాశకాలే.. విలీనబుద్ధి!

ఒక్కటీ మూతపడకూడదు తరగతుల విలీనం, ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ కొత్త ప్రతిపాదనలవల్ల ఒక్క స్కూలు కూడా మూతపడే పరిస్థితి రాకూడదు. ప్రతి స్కూలు వినియోగంలో ఉండాల్సిందే. 2021 మే 19న సీఎం జగన్‌ ఒక్క బడి మూతపడినా నాదే బాధ్యత జాతీయ...

Read more

వైకాపా ప్రభుత్వం పోవాలి

రాజశేఖరరెడ్డి మాట తప్పని నాయకుడు. జగనన్న ఇచ్చిన ప్రతి మాటా తప్పారు. అందుకే వైకాపా ప్రభుత్వం పోవాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా చాగల్లు, కాకినాడ జిల్లా తునిలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభల్లో ఆమె ప్రసంగించారు....

Read more

మా డిమాండ్ల సంగతి చూడండి

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన 8 డిమాండ్లను నెరవేర్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌లకు ఏపీ సీఎం జగన్‌ విజ్ఞప్తిచేశారు. పార్లమెంటు ప్రాంగణంలో వారిద్దరినీ ఆయన కలిసిన అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయం ఇందుకు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. ఆయన ప్రధానమంత్రి...

Read more
Page 94 of 169 1 93 94 95 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.