Naresh Kumar

Naresh Kumar

చర్చిలోకి వైకాపా జెండాలతో ప్రవేశం

చర్చిలోకి వైకాపా జెండాలతో వచ్చి హల్‌చల్‌ చేసిన వైకాపా నాయకులు, కార్యకర్తలను వారించినందుకు.. కక్షగట్టి క్రైస్తవ మత పెద్దలపై దాడులకు పాల్పడ్డారు. పల్నాడు జిల్లా రెంటచింతలతో ఇటీవల ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలిలా.. ఈనెల 2న రెంటచింతల...

Read more

రేపు సీఎం జగన్‌ విశాఖ పర్యటన

సీఎం జగన్‌ ఈ నెల 13న (మంగళవారం) విశాఖలో పర్యటించనున్నారు. సాయంత్రం 5:20 గంటలకు విమానాశ్రయానికి చేరుకుని హెలికాప్టర్‌లో మధురవాడ ఐటీ హిల్‌-3కి చేరుకుంటారు. అక్కడి నుంచి పీఎం పాలెం ఏసీఏ, వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట స్టేడియంకు వెళతారు. రాత్రి 8...

Read more

బాదుడే తప్ప బాధలు పట్టవా?

జగన్‌ ప్రభుత్వంలో ప్రజలకు సురక్షితమైన నీరు కరవైంది. కలుషిత నీరు ప్రజల ప్రాణాలు తోడేస్తోంది. ఇది వైకాపా ప్రభుత్వ వైఫల్యానికి పరాకాష్ఠ కాక ఇంకేమిటి? ఏటా ఆస్తి పన్ను పెంచుతూ, చెత్త సేకరణకు సైతం ప్రతి నెలా ప్రజల నుంచి రుసుములు...

Read more

ప్రజలే సారథులై చంద్రబాబును గెలిపించాలి

ప్రజలే సారథులై చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ గోపాలగౌడ సూచించారు. మహిళలకు గౌరవం దక్కాలన్నా, సామాజిక న్యాయం అందాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా, రైతులకు న్యాయం జరగాలన్నా.. రాష్ట్రంలో రాజకీయ మార్పు ఎంతో అవసరమని చెప్పారు....

Read more

విశాఖ ఉక్కు పరిశ్రమను కొంటాం.. కాపాడుకుంటాం

‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ అంటూ ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా సాధించుకున్న స్టీల్‌ ప్లాంటును ప్రైవేటుపరం చేసి, ఆ భూములను కొట్టేయాలని జగన్‌ చూస్తున్నారు. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వమే ప్లాంట్‌ కొనుగోలు చేసి సంస్థను కాపాడేలా...

Read more

తెదేపా అధికారంలోకి వస్తే ఏటా డీఎస్సీ: నారా లోకేశ్‌

రానున్న ఎన్నికల్లో విజయం తెదేపాదేనని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ‘శంఖారావం’ యాత్రకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా...

Read more

ప్రధానిని కలసిన ఎంపీ మాధవ్‌

పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా శనివారం ఎంపీ మాధవ్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని ఎంతో ఆప్యాయంగా ఎంపీ మాధవ్‌ను పలకరించారు. గత శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్‌లోకి ప్రవేశించిన దుండగులను ఎంతో చాకచక్యంగా పట్టుకున్న విషయాన్ని ప్రధాని...

Read more

సై అంటే సై.. టీడీపీ, జనసేనల పొత్తు కుంపట్లు

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నా టీడీపీ, జనసేన పార్టీల మధ్య సీట్ల సిగపట్లు ఏమాత్రం తగ్గడంలేదు. ఎవరికి వారు సై అంటే సై అంటూ కత్తులు నూరుతున్నారు. రెండు పార్టీల అధినేతలు పొత్తు కుదుర్చుకున్నా కింది స్థాయి­లో నేతలు, కేడర్‌ మనసులు...

Read more

40 రోజుల్లో తెదేపా-జనసేన ప్రభుత్వం

వచ్చే 40 రోజుల్లో తెదేపా, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని, పేద, బడుగు.. బలహీన వర్గాలకు మంచి పాలన అందుతుందని సినీ నటుడు, జనసేన నాయకుడు పృథ్వీరాజ్‌ అన్నారు. వైకాపా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో...

Read more

వైకాపా ప్రభుత్వంపై పోరాటం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి,వైకాపా నాయకుల అరాచకాలపై నారా లోకేశ్‌ సమర శంఖారావం పూరించారని.. ఈ కార్యక్రమం ద్వారాప్రజలకు మరింత చేరవవుతామని తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌ అన్నారు. శనివారం ఆయన ఓర్వకల్లు మండలంలోని హుసేనాపురంలో విలేకర్లతో మాట్లాడారు. శంఖారావం...

Read more
Page 91 of 169 1 90 91 92 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.