Naresh Kumar

Naresh Kumar

అలా అడిగే దమ్ము చంద్రబాబు, లోకేష్‌కు ఉందా?: మంత్రి సీదిరి

లోకేష్‌ మాట్లాడేవన్నీ పనికి మాలిన మాటలంటూ మండిపడ్డారు మంత్రి సీదిరి అప్పలరాజు. ఆదివారం ఆయన పలాసలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు ఎన్ని టీచర్‌ జాబ్‌లు ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మాట్లాడే మాటల మీద లోకేష్‌కు అసలు కంట్రోల్‌...

Read more

విగ్రహంపైనా టీడీపీ విష రాజకీయం

కాదేదీ దుష్ప్రచారానికి అన­ర్హం అన్నట్లుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు వ్యవహరిస్తున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ప్రతిష్ట దెబ్బతీసేలా వారి వైఖరి ఉంది. వాస్తవాలతో నిమిత్తం లేకుండా దిగజారుడు రాజకీయాలకు తెరతీస్తున్నారు. ఈ క్రమంలోనే వైఎస్సార్‌ జిల్లా పులివెందుల...

Read more

తీర రక్షక దళంలో చేరతారా?

కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని భారతీయ తీర రక్షక దళం 260 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. రాత, శరీరదార్ఢ్య, వైద్య పరీక్షల ద్వారా నియామకాలు చేపడతారు. ఎంపికైనవారికి శిక్షణ అందిస్తారు. అనంతరం...

Read more

కోర్సు… కొలువు ఐడీబీఐ పిలుపు!

చాలా బ్యాంకులు ప్రత్యేక విధుల నిమిత్తం కొంతమందిని ఎంపికచేసి, కోర్సు తర్వాత ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. ఈ తరహా అవకాశాలకు తాజా గ్రాడ్యుయేట్లు, తక్కువ వయసు ఉన్నవారు ప్రాధాన్యమివ్వవచ్చు. ఒకవైపు ఉన్నత విద్య, మరోవైపు ఉద్యోగం రెండూ సొంతమవుతాయి. ఇలా కోర్సులో చేరినవాళ్లు...

Read more

ఎన్నికల వేళ.. పాలసేకరణ హడావుడి!

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాల డెయిరీలపై కక్ష సాధింపు చర్యకు పాల్పడింది. ఉన్న ఉద్యోగులను తొలగించింది. రెండు డెయిరీలు, 36 పాల శీతలీకరణ కేంద్రాలను పూర్తిగా మూసేసింది. యంత్రాలు, సామగ్రి చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాలకు తరలించారు....

Read more

‘ఉద్యోగులను మోసగించిన సీఎం జగన్‌’

గత ఎన్నికల్లో సీపీఎస్‌ రద్దు చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌ తమను మోసగించారని ఉద్యోగులు ధ్వజమెత్తారు. ఆదివారం కలికిరిలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డిని కలిసి సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసేలా తెదేపా ఎన్నికల...

Read more

వ్యవస్థలను నిర్వీర్యం చేసిన జగన్‌: అమర్‌

రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం జగన్‌ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మాజీమంత్రి ఎన్‌ అమరనాథరెడ్డి అన్నారు. మండలంలోని గొడుగు మానుపల్లిలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని, దళిత...

Read more

నగరికి నలుగురు మంత్రులట

ఎన్నికలు వచ్చాయని సిద్ధమంటున్నారే.. ఎందుకు సిద్ధం.. దగా చేయడానికి సిద్ధమా? ప్రజలే మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారంటూ.. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. నగరిలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్‌షోలో ఆమె మాట్లాడారు. పట్టణంలోని ఓంశక్తి ఆలయం నుంచి...

Read more

వైకాపా ప్రభుత్వానికి చరమగీతం పాడుదాం

వచ్చే ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వానికి ఓటుతో చరమగీతం పాడుదామని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని పెడపల్లిలో వైకాపాకు చెందిన పలు కుటుంబాలు మాజీ సర్పంచి శ్రీరామ్‌నాయక్‌ ఆధ్వర్యంలో తెదేపాలో చేరారు. వారికి మాజీ మంత్రి పల్లె, మాజీ...

Read more

చంద్రబాబు రాకతోనే బీసీలకు పూర్వ వైభవం

బీసీలకు పూర్వ వైభవం రావాలంటే చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, ఐక్యంగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందామని మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని కలుగోడు గ్రామంలో తెదేపా క్లస్టర్‌ ఇన్‌ఛార్జి కాలవ...

Read more
Page 90 of 169 1 89 90 91 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.