జగన్మాయతో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం
జగన్మాయతో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని ఉరవకొండ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. మండలంలోని కొత్తకోట, చిన్నప్యాపిలి, పెద్దప్యాపిలి, ప్యాపిలితండా, కడమలకుంట, రాగులపాడు, పందికుంట. వెంకటాంపల్లి పెద్దతండా, ఎన్ఎన్పీతండా, తట్రకల్లు, గంజికంట గ్రామాలలో ఆదివారం రోడ్షో నిర్వహించారు. ఆయా గ్రామాల్లో...
Read more









