Naresh Kumar

Naresh Kumar

ఆసరాకు వచ్చి.. దాహంతో వెనుదిరిగి

రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ ఆసరా పథకం నాలుగో విడత మెగా చెక్కు పంపిణీ కోసం సోమవారం ఉదయం మంత్రి ఉష శ్రీచరణ్‌ స్థానిక వ్యవసాయమార్కెట్ యార్డులో డ్వాక్రా సంఘాల మహిళలతో సమావేశం నిర్వహించారు. సభ ఆలస్యంగా ప్రారంభమవడంతో విసిగిపోయిన మహిళలు దాహంతో...

Read more

అధికారుల తీరుతోనే ఓట్ల గల్లంతు

రాష్ట్రంలో ఓట్ల గోల్‌మాల్‌లో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులే కీలకంగా వ్యవహరించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. సోమవారం అనంతపురం జిల్లా కేంద్రంలోని నీలం రాజశేఖర్‌రెడ్డి భవనంలో ఆ పార్టీ అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల కార్యదర్శులు జాఫర్‌, వేమయ్య యాదవ్‌తో కలిసి...

Read more

సీఎం జగన్‌ దేనికి సిద్ధమో చెప్పాలి

రాప్తాడు వేదికగా ముఖ్యమంత్రి సిద్ధం సభకు వస్తున్నారని, అసలు జగన్‌మోహన్‌రెడ్డి దేనికి సిద్ధంగా ఉన్నారో సమాధానం చెప్పాలని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. జయహో బీసీ సదస్సు కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల కేంద్రంలో బైకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం...

Read more

‘ఆడుదాం ఆంధ్రా’ అంతా ఆర్భాటమే!

ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఆడుదాం ఆంధ్రా’కు సరైన స్పందన లేకపోయినా ప్రచారం కోసం వైకాపా నేతలు అతిగా హడావుడి చేస్తున్నారు. యువ ఓటర్లకు గాలం వేసేందుకు ఐప్యాక్‌ సూచనతో తెరపైకి వచ్చిన ఈ కార్యక్రమం అట్టర్‌ ఫ్లాప్‌ అయినా ముగింపు వేడుకను రాజకీయ...

Read more

బోర్లకు మీటర్ల బిగింపుపై రైతుల నిరసన

వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించొద్దంటూ సోమవారం శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం కల్లుమర్రి పంచాయతీ రైతులు నిరసన వ్యక్తం చేశారు. కల్లుమర్రిలో రైతుల వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించేందుకు వచ్చిన విద్యుత్తు శాఖ సిబ్బందిని అడ్డుకున్నారు. బోరుబావుల కింద పంటలు సక్రమంగా...

Read more

వైవీ సుబ్బారెడ్డి వ్యవసాయక్షేత్రానికి రూ.30 లక్షలతో రోడ్డు

రాష్ట్రంలో ఏ రోడ్డు చూసినా అడుగుకో గుంత కనిపిస్తోంది. వాటిల్లో పడి అమాయకుల ప్రాణాలు సైతం పోతున్నాయి. కొత్త రోడ్లు నిర్మించడం సంగతి ఏమోగానీ కనీసం గుంతలనైనా పూడ్చి పుణ్యం కట్టుకోండి మహాప్రభో అని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. అయినా జగన్‌...

Read more

ఇదీ.. జగన్‌ పరిపాలనాకక్షత!

పిల్లర్ల దశలోనే ఆగిపోయిన ఈ నిర్మాణం కర్నూలులోని బీసీ భవన్‌. తెదేపా హయాంలో నగర పరిధిలో ఎకరం స్థలం కేటాయించి రూ.5 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టారు. రూ.40 లక్షల విలువైన పనులు పూర్తయ్యేనాటికి వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది....

Read more

మరో జగన్మాయ!

విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ వంటి ఘరానా మోసగాళ్లు, సంస్థలు బ్యాంకులకు శఠగోపం పెట్టడం చూశాం. సీఎం జగన్‌ పుణ్యమా అని… ప్రభుత్వాలు కూడా బ్యాంకుల్ని మోసం చేయడాన్ని చూసే మహద్భాగ్యం మనకు కలగబోతోంది. అయిదేళ్లలో రాష్ట్ర పరువు ప్రతిష్ఠలను జాతీయ...

Read more

మేశాక..మిగిలేనా విశాఖ?

వైకాపా నాయకులు గత ఐదేళ్లుగా విశాఖలో సాగిస్తున్న అక్రమ దందాకు అడ్డేలేదు. విశాఖను బంగారుగనిలా మార్చుకుని అడ్డగోలుగా సాగిస్తున్న దోపిడీకి అదుపేలేదు. రేడియెంట్‌, ఎన్‌సీసీ, దసపల్లా, హయగ్రీవ, రామానాయుడు స్టూడియో.. ఇలా వేల కోట్ల రూపాయల విలువైన భూములు, ప్రాజెక్టులు వైకాపా...

Read more

వివేకా హత్య.. జగనాసుర రక్త చరిత్రే

‘మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య.. జగనాసుర రక్త చరిత్రే’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. త్వరలో వివేకా హత్య కేసు నిందితుల జాబితాలో జగన్‌ పేరు చేరే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట, శ్రీకాకుళం,...

Read more
Page 89 of 169 1 88 89 90 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.